Thursday, April 3, 2025
spot_img

ai

200 ఎక‌రాల్లో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఏటీ సిటీ

ఏఐ యూనివర్సిటీతో పెరగనున్న తెలంగాణా ప్రతిష్ట.. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి శ్రీధ‌ర్ బాబు తెలంగాణ యువ‌త‌ను కృతిమ మేథ‌(ఏఐ)లో నిపుణులుగా తీర్ది దిద్దాల‌నే సంకల్పంతో ఏఐ సిటీలో ఏఐ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు(Duddilla Sridhar Babu) తెలిపారు. సోమ‌వారం హైటెక్ సిటీలో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక...

స్పామ్ కాల్స్ నిలువరించలేని సర్వీస్ ప్రొవైడర్లు

ఏఐ అంటే అమెరికా ఇండియా అని , ఏఐ అంటే అయ్ అని, అయ్ అంటే అమ్మ అని, దేశంలో పిల్లలందరూ అయ్ అని పుడుతున్నారని ప్రధాని వక్రభాష్యాలు తెలుపుతున్నారు. కానీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో అక్రమాలు, సైబర్ నేరాలు అరికట్టవచ్చని తెలపకపోవడం విడ్డురం. గత పదేళ్లుగా సైబర్ నేరాలు, క్రికెట్ బెట్టింగ్,...

ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో మొదటిసారిగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీయే ప్రవేశ పెట్టిందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.శనివారం హైదరాబాద్ లోని జేఎన్టీయూ లో నిర్వహించిన " నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య" కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,ఇంజనీరింగ్ కళాశాలలకు అన్ని రకాలుగా సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని,జేఎన్టీయు పరిధిలో...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS