Saturday, September 21, 2024
spot_img

amruth

అమృత్ టెండర్లపై కేంద్రం విచారణ జరిపించాలి

అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు అవినీతి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.సీఎం తన అధికారాన్ని ఉపయోగించి బావమరిదికి పనులు అప్పగించారని ఆరోపించారు.శనివారం అయిన మీడియాతో మాట్లాడారు.అమృత్ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టడం లేదని,టెండర్ల పై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
- Advertisement -spot_img

Latest News

లచ్చిరెడ్డి తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీలో చేరిన స్టేట్ ఎంప్లాయీస్ స్పౌజ్ ఫోరం

టీజీ ఎంప్లాయీస్ జెఏసీతో జతకట్టిన ఉద్యోగ,ఉపాధ్యాయ దంపతులు. తెలంగాణ ఉద్యోగుల సంక్షేమం,హక్కుల పరిరక్షణే ఎజెండా భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయ దంపతులు తెలంగాణ ఉద్యోగ,ఉపాధ్యాయుల సంక్షేమం,హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న లచ్చిరెడ్డి...
- Advertisement -spot_img