Friday, September 20, 2024
spot_img

andhrapradesh

కోస్తాంధ్ర,రాయలసీమ జిల్లాలకు భారీ వర్ష సూచనా

రానున్న 24 గంటల్లో ఏపీలోని కోస్తాంధ్ర,రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.సోమవారం తీరప్రాంతాల్లో అలల వేగం పెరుగుతుందని,జాలర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఉత్తరకోస్తాంద్రతో పాటు దక్షిణ కోస్తాంధ్ర తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

తిరుపతిలో దారుణం,14 ఏళ్ల బాలిక పై అత్యాచారం

తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది.పాఠశాల బాలిక (14) పై ఓ కామాందుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నగరంలోని ఓ బాలిక ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతుంది.బుధవారం లంచ్ బ్రేక్ సమయంలో రుషి (40) పాఠశాలలోకి ప్రవేశించి ఆ బాలిక పై అత్యాచారం చేశాడు.బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు...

జైలు నుండి విడుదలైన పిన్నెల్లి రామకృష్ణరెడ్డి

మాచర్ల మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి జైలు నుండి విడుదలయ్యారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఏం ధ్వంసం కేసులో అయిన అరెస్ట్ అయ్యారు.హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రామకృష్ణ రెడ్డి శనివారం నెల్లూరు జైలు నుండి విడుదల అయ్యారు.బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కొన్ని షరతులు విధించింది.పాస్ పోర్టును కోర్టులో...

పేలుడు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడంపై సంతాపం తెలిపారు.ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రెసియా ప్రకటించింది.ఈ ఘటనలో మరణించిన వారికి రూ.02 లక్షల రూపాయలు,గాయపడిన వారి కుటుంబాలకు రూ.50...

బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు

అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను గురువారం సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.బాధిత కుటుంబాలకు దైర్యం ఇచ్చి,ఆ కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.01కోటి,తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ.50 లక్షలు,స్వల్పంగా గాయపడ్డ వారి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు చొప్పున సహయం అందజేస్తామని తెలిపారు.చికిత్స...

దేశ సమగ్రతను కాపాడడం మనందరి బాద్యత

ఏపీ సీఎం చంద్రబాబు భారతదేశ సమగ్రతను కాపాడడం అందరి బాధ్యత అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మూడోసారి స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకుంటున్నామని వెల్లడించారు.పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా ప్రతి ఇంటి పై రెపరెపలాడటం గర్వకారణమని కొనియాడారు. ప్రతిఒక్కరు సోషల్ మీడియా ఖాతాల్లో జాతీయ...

తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి జాన్వీ కపూర్

తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు.మంగళవారం వీఐపి దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.టీటీడీ అధికారులు జాన్వీ కపూర్ కు స్వాగతం పలికారు.దర్శనం అనంతరం జాన్వికి పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు.

మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో ఏపీ మాజీ మంత్రి,వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడైన జోగి రాజీవ్ ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో అయినను అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుండే రంగంలోకి...

త్వరలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేస్తాం

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడి రాష్ట్రంలో త్వరలోనే పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన వంగలపూడి అనిత,ఏపీలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసి,రాష్ట్రంలో మహిళల పై జరుగుతున్న అత్యాచారాలను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.అలాగే రాష్ట్రంలో గంజాయిను నిర్మూలించడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. జగన్...

దివ్వెల మాధురి పై కేసు నమోదు

ఏపీలో చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.దివ్వెల మాధురి పై పోలీసులు కేసు నమోదు చేశారు.ఆదివారం పలాస జాతీయ రహదారి పై మాధురి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.దింతో పోలీసులు ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు.కానీ తీరా చుస్తే,మాధురి మాట్లాడుతూ, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img