పోచారం మున్సిపాలిటీలో పన్నుల కుంభకోణం
సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ కేవలం రూ. 5.9 లక్షలు, నీలిమ హాస్పిటల్ కేవలం రూ. 88 వేలు మాత్రమే పన్నుల రూపంలో చెల్లింపులు
పన్ను మదింపు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కమిషనర్
చట్టపరమైన చర్యలకు డిమాండ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో జరిగిన భారీ పన్నుల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది....
2,200 మందికి పైగా పట్టభద్రులకు డిగ్రీల ప్రదానం
సాధించిన విజయాలను, ఉన్నత ఆశయాలను, అద్భుతమైన చదువులను వేడుక చేసుకుంటూ.. అనురాగ్ యూనివర్సిటీ 2వ కాన్వొకేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో 2,260 మందికి పైగా విద్యార్థులకు పట్టాలు అందించారు. కుటుంబ సభ్యులు, యూనివర్సిటీ పెద్దలు, ముఖ్య అతిథులు, అధ్యాపకుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది....
నాదెం చెరువును కబ్జా చేసిన పల్లా..
సర్వే నెం. 813, 796లో కొంత భాగం చెరువు బఫర్ లోనే
సర్వే నెం. 796లో ఇతరుల భూమిని కబ్జాచేసిన జనగామ ఎమ్మెల్యే
చెరువు బఫర్ జోన్లో కాలేజీ, హాస్టల్ నిర్మాణం
గతంలో అధికారులను బెదిరించి ఎన్ఓసీ తీసుకున్న వైనం
తాజాగా తప్పుడు సమాచారంతో ప్రెస్ నోట్ రిలీజ్
విలేజ్ మ్యాప్ పరిశీలిస్తే అసలు విషయం...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...