Friday, October 3, 2025
spot_img

B.Tech

రైతు కుటుంబాల పిల్లలకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శుభవార్త

తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు కూలీల కుటుంబాలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 2025–26 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ (అగ్రి), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో 15 శాతం సీట్లను ప్రత్యేక కోటా కింద రైతు కూలీల పిల్లలకు కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం పల్లెలో కష్టపడే కుటుంబాల పిల్లలకు ఉన్నత...

తెలంగాణ‌లో ఇవేం ‘మాయ’ కాలేజీలు..

42 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల దొంగ లెక్కలు ఏఐసీటీఈ, యూనివర్సిటీ నిబంధనల ఉల్లంఘన బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్లతోనే బోధన 20 కాలేజీల్లో రూ.10లక్షలకు పైగా, 12కాలేజీల్లో రూ.10లక్షల లోపు డొనేషన్లు అధ్యాపకులు లేకుండా సిలికాన్ తంబ్ తో మేనేజ్ 2400 మంది విద్యార్థులకు 32 మంది అధ్యాపకులే 76 కళాశాలలో కంప్యూటర్ ల్యాబోరేటరీలు కరవు 50 వేల మంది చదివితే 5వేల మందికే...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img