Sunday, April 6, 2025
spot_img

babas scam

దొంగ బాబాల నుండి ప్రజల ప్రాణాలను,ఆస్తులను కాపాడాలి

సిపిఐ ఎంఎల్ కార్యదర్శ కామ్రేడ్ జై బోరన్న సుభాష్ చంద్రబోస్ డిమాండ్ 130కి పైగా నిండు ప్రాణాలను బలితీసుకున్న హాథ్రస్ తొక్కిసలాటకు బాధ్యులెవరు? అని కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ జై బోరన్న గారి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. తాను సాక్షాత్తు పరమాత్మ స్వరూపుణ్ని అని ప్రచారం చేసుకుంటూ,సరైన ఏర్పాట్లేవీ లేనిచోట...

లోకజ్ఞనం లేకుండా మూఢనమ్మకాలకు బలి

ఎటు పోతుంది ఈ సమాజం…బోల్ బాబా పాదాల కింద మట్టి కోసం 120 పైగా బలి..మట్టిలో ఎం అయినా మహిమ ఉండే నా…??లేదా బాబా పవిత్రుడు కాదా..? ఈ బాబా అనేవాడే పెద్ద కేటుగాడు,వాడి పాదాల వద్ద ఉండే మట్టి పవిత్రమేంటి..??జనాలలో లోకజ్ఞానము లేకుండా పోతుంది..ఊరికనే మోసగాళ్ల వలలో పడి ఇలా మూఢనమ్మకాలను బలైపోతున్నారు..బాబాల...
- Advertisement -spot_img

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS