ధోనీ పై బద్రీనాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.ధోనీ కూడా సాధారణ మనిషే,అప్పుడప్పుడు తన సంయమానాన్ని కోల్పోతాడు..కానీ ఫీల్డ్ లో తన ఆగ్రహాన్ని చూపించడం చాలా అరుదు..కోపం ప్రదర్శించడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు ప్రత్యర్థులు భావించకూడదనేది ధోనీ భావన అని చెప్పుకొచ్చాడు.
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...