ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు
ప్రతిపక్ష అసత్య ప్రచారాలు నమ్మవద్దు
రాజీవ్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ పీసీసీ మెంబర్ బండ రాంరెడ్డి
“కాంగ్రెస్ ప్రభుత్వం వందలాది కుటుంబాల్లో ఆనందం నింపింది, పిల్లల భవిష్యత్తుకు వెలుగు చూపింది, రైతులకు భరోసా ఇచ్చింది, మహిళలకు గౌరవాన్ని ఇచ్చింది, ఉపాధి అవకాశాలు కల్పించింది. ఇప్పుడు ఇది నిలకడగా కొనసాగేలా, మరింత శక్తిగా...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...