Friday, September 20, 2024
spot_img

bangladesh

బాంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా

బాంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హాసన్ తన పదవికి రాజీనామా చేశారు.శనివారం ఆందోళనకారులు పెద్దఎత్తున సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి చేరుకొని కేవలం గంట వ్యవధిలోనే తన పదవికి ఒబైదుల్ హాసన్ రాజినామా చేయాలనీ,లేదంటే వారి ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.దింతో బాంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ పదవికి రాజీనామా చేస్తునట్టు ఒబైదుల్ హాసన్ ప్రకటించారు.హాసన్ రాజీనామా చేసిన తర్వాత...

బంగ్లాదేశ్ జైళ్ల నుండి ఖైదీలు పరార్,అప్రమత్తమైన బీఎస్ఎఫ్

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నా విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఆందోళనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.ఇదిలా ఉండగా ఆందోళనలు జరుగుతున్న క్రమంలో నిరసనకారులు జైళ్ల పై దాడులు చేశారు.దీంతో సుమారుగా 1000 మందికి పైగా ఖైదీలు జైలు నుండి తప్పించుకున్నారు.పారిపోయిన వారిలో కొంతమంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు సమాచారం. మరోవైపు తప్పించుకున్న ఖైదీలు...

భారత్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినా బాంగ్లాదేశ్ ప్రజలు

రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ లో ఆందోళనలు జరుగుతున్నా విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ ఆందోళనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.దింతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు.షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో బాంగ్లాదేశ్ పాలన ప్రస్తుతం సైన్యం ఆధీనంలోకి వెళ్ళింది.మరోవైపు బాంగ్లాదేశ్ లో పరిస్థితిలు అదుపుతప్పడంతో భారత్-బాంగ్లాదేశ్ సరిహద్దులో హై...

పాలకులారా అధికార అహంకారం వీడండి

ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన నియంతృత్వ పాలకులకు వ్యతిరేకంగా బాంగ్లాదేశ్ బగ్గుమని అగ్నిగుండమైంది..మొన్న శ్రీలంక పరిస్థితిని చూస్తిమి..చిన్న దేశాలైన తలసరి ఆదాయం పెరిగినఆర్థిక వ్యవస్థ బలపడిన ఆ దేశ యువతకు ఉపాధి,ఉద్యోగాలు కల్పించకపోవడంతో..సంక్షోభం,అవినీతి,నిరంకుశతత్వం శృతి మించినపాలకుల కబందహస్తాల్లో నలిగిన యువత పిడికిలి బిగించి పోరుబాట పడితే..ప్రాణ భయంతో దేశం విడిచిన పాలకుల చరిత్ర తిరిగేసిన..పాలన విధానం ఏదైనా...

భారత్ లోకి అడుగుపెట్టిన షేక్ హసీనా,అప్రమత్తమైన బీఎస్ఎఫ్

బాంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసినా భారత్ చేరుకున్నారు.బంగ్లాదేశ్‌లో పరిస్థితి అదుపుతప్పింది.రిజర్వేషన్‌ల అంశంలో చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారింది.దింతో షేక్ హసినా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు అక్కడి మీడియా పేర్కొంది.సైన్యంకి చెందిన ఓ హెలికాఫ్టర్ లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయారని తెలిపింది.షేక్ హసీనా భారత్ కి వెళ్లినట్టు...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img