సమాజాన్ని ముందుకు నడిపించేది హేతుబద్ధ ఆలోచనలే. అంధ విశ్వాసాలు కాదు. కాలానుగుణంగా నిలబడని విశ్వాసాలను ముమ్మాటికీ వదిలేయాలి. ఎందుకంటే అవి ప్రగతి నిరోధకాలు. ఈ భూమిపై జీవ (మానవ) మనుగడ సక్రమంగా జరగాలంటే జీవవైవిధ్యం ప్రధానం. నేడు గతి తప్పిన స్వార్థపూరిత మానవ కార్యకలాపాల మూలంగానే జనజీవన భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఆలోచన పదునైన...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...