Friday, September 20, 2024
spot_img

bjp party

ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు

సంచలన కామెంట్స్ చేసిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాట్ కామెంట్స్ చేశారు.ఆదివారం నెల్లూరు జిల్లాలో పర్యటించిన అయిన మీడియాతో మాట్లాడారు.దేశంలో రాజకీయాలు రోజురోజు దారుణంగా మారుతున్నాయని,నేతలు చట్టసభల్లో హుందాగా మాట్లాడాలని అన్నారు.రాజకీయలోకి వచ్చేవారు సిద్ధాంత పరమైన రాజకీయాలు చేయాలనీ,ప్రస్తుతం ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో...

బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు ఆప్ నాయకుల నిరసన

ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం ముందు అప్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.తీహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ పార్టీ దుర్వినియోగం చేస్తుందని నేతలు విమర్శించారు.వెంటనే కేజ్రీవాల్ ని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా...

అయోధ్యలో వర్షపు నీరు ఆగడం పై సీఎం యోగి సీరియస్

అయోధ్యలోని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పాటు ప్రధాన రహదారుల పై గుంతలు ఏర్పడడం పై సీఎం యోగి అధిత్యనాథ్ సీరియస్ అయ్యారు.ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి ఆరుగురు ఉన్నతాఅధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన దృవ్ అగర్వాల్, అసిస్టెంట్ ఇంజినీర్ అంజుదేశ్‌వాల్,జూనియర్ ఇంజినీర్ ప్రభాత్...

తెలంగాణలో గెలెచింది వీరే

కాంగ్రెస్ గెలిచిన తెలంగాణ లోక్‌సభ స్థానాలు...ఖమ్మం: రామసహాయం రఘురాం రెడ్డినాగర్ కర్నూల్: మల్లు రవినల్లగొండ: రఘువీర్ రెడ్డిజహీరాబాద్: సురేశ్ షెట్కార్వరంగల్: కడియం కావ్యమహబూబాబాద్: బలరాం నాయక్పెద్దపెల్లి: గడ్డం వంశీభువనగిరి: చామల కిరణ్ కుమార్ రెడ్డికంటోన్మెంట్ నియోజకవర్గం: శ్రీ గణేశ్ BJP గెలిచిన తెలంగాణ స్థానాలు...సికింద్రబాద్ - కిషన్ రెడ్డిచేవెళ్ల - కొండ విశ్వేశ్వర్ రెడ్డినిజామాబాద్ -...

విన్నర్ ఎవరు.. రన్నరప్ ఎవరు

పార్లమెంట్ ఎన్నిక‌ల్లో ఘోరమైన ఫలితాలను చవిచూడబోతున్న బీఆర్ఎస్ ఊహించని రీతిలో పుంజుకోబోతున్న అధికార, బీజేపీ పార్టీలు చావుతప్పి కన్నులొట్టబోయిన విధంగా పరువు కాపాడుకోనున్న ఎంఐఎం ప్రముఖ మహా కాళీ ఉపాసకులు నాగభట్ల పవన్ కుమార్ శర్మ జోశ్యం ప్రముఖ మహా కాళీ ఉపాసకులు నాగాభట్ల పవన్ కుమార్ శర్మ గారు తెలంగాణా పార్లమెంట్ ఫలితాల గురించి చెబుతూ ఈసారి ఎవ్వరు...

ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం

సివిల్ సప్లై శాఖను బీఆర్ఎస్ ఆగం జేసింది మహేశ్వర్ రెడ్డిని మేమే పెంచి పోషించాం బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ సర్కార్ పై దుమ్మెత్తిపోస్తున్నారు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కేటీఆర్, మహేశ్వర్ రెడ్డి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు గాంధీభ‌వ‌న్‌లో మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు....

అమిత్‌షాకు లైన్‌ క్లీయర్‌ చేస్తున్న మోడీ

అందుకోసం బిజెపిలో సీనియర్లకు మొండిచేయి ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యాఖ్య కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజీవ్రాల్‌ స్పష్టం చేశారు. అమిత్‌ షాను ప్రధానిని చేయడం కోసం.. ఆ పార్టీలోని సీనియర్‌ నేతలు శివరాజ్‌ సింగ్‌, వసుందర...

బోగస్ ఓటా.. ఇక జైలే..

హైదరాబాద్ లో ఎంఐఎం, బీజేపీ మధ్యే పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్‌ డమ్మీ క్యాండెట్స్ మొత్తం 1,943 పోలింగ్ బూత్ లు ఒక్కొక్క బూత్ కు ఒక్కో ఏజెంట్ ఏర్పాటు అనుమానం వస్తే ప్రిసిడింగ్, రిటర్నింగ్ అధికారికీ ఫిర్యాదు ఎవరైనా దొంగఓటుకు ప్రయత్నిస్తే అరెస్ట్ ఓల్డ్ సిటీపై అధిష్టానం స్పెషల్ ఫోకస్ హైదరాబాద్ పరిధిలో 7నియోజకవర్గాలు మలక్‌పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పూరా, యాకుత్ పురా ఎన్నికలకు...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img