ప్రచారంలో బిజెపి అభ్యర్థుల హవా
కాంగ్రెస్ ఏడాది పాలన పై ప్రజల్లో అసంతృప్తి
అభ్యర్థుల ఎంపిక లో ను కాంగ్రెస్ పార్టీ విఫలం
ఇదే అదునుగా దూకుడుగా పెంచిన కమలం
భవిష్యత్తులో గెలుపు కోసం ఈ ఎన్నికలు నిర్ణయాత్మకం
ఓడిపోతామన్న భయంతోనే పోటీకి దూరంగా బిఆర్ఎస్
బిజెపి సెంట్రల్ కోఆర్డినేటర్ ఢిల్లీ (తెలంగాణ) నూనె బాల్రాజ్
ఈ నెల 27న ఏడు ఉమ్మడి జిల్లాల...
గురువారం ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం
27 ఏళ్ల తర్వాత రాజధానిలో బీజేపీ సర్కారు
సీఎం రేసులో ముందున్న పర్వేశ్ సాహిబ్ వర్మ
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి(DELHI CM) ఎవరనే సస్పెన్స్కు నేటితో తెరపడనుంది. సీఎం ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. ముఖ్యమంత్రిని ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు బుధవారం ఉదయం సమావేశమైంది....
పర్వేశ్ వర్మవైపూ బిజెపి నేతల మొగ్గు
రేపటి ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు
ఈ నెల 20 ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం కొలువుదీరనుందని సమాచారం. సిఎం అభ్యర్థి ఎంపిక సోమవారమే జరగాల్సి ఉన్నా.. దానిని 19కి వాయిదా వేశారు. బుధవారం జరిగే భేటీలో సిఎం ఎంపిక జరగవచ్చు. 27 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ దేశ రాజధాని...
ఇక డబుల్ ఇంజిన్ సర్కార్కు రంగం సిద్దం
ఆప్ను ఊడ్చి పారేసిన రాజధాని ఢిల్లీ ప్రజలు
జైలుకెళ్లిన ఆప్ నేతలంతా ఓటమి
పర్వేశ్ సింగ్ వర్మ చేతిలో కేజ్రీవాల్ పరాజయం
చివరి రౌండులో బయటపడ్డ సిఎం అతిషి
ఖాతా కూడా తెరవని కాంగ్రెస్ పార్టీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలైంది. రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ విరామం తరవాత బిజెపి...
అధ్యక్షుడికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అవసరంలేదు
రెండుసార్లు బీజేపీ క్రియాశీలక సభ్యత్వం ఉంటే చాలు
రెండుసార్లు బీజేపీ గుర్తుపై పోటీ చేసినా సరిపోతుంది
ఈటల కూడా బీజేపీ అధ్యక్ష రేసులో ఉంటారు
రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్ఠానమే నిర్ణయిస్తుంది
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ
ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్
మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి
తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ(BJP) అధ్యక్ష పదవిపై ఉత్కంఠ నెలకొన్న...
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి
ఆప్ ప్రతిష్టకు సవాల్ కానున్న ఎన్నికలు
వరుసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్పై కన్ను
ప్రతిష్టగా తీసుకుని పోరాడుతున్న బిజెపి
దేశరాజధానికి అసెంబ్లీగా ఉన్న ఢిల్లీ ఎన్నికలపై పట్టుకోసం బిజెపి ఎత్తులు వేస్తోంది. ఇప్పటి వరకు రెండు ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఆప్ మరోమారు గెలుపు ద్వారా హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అయితే ఢిల్లీ...
నడ్డా నివాసంలో ఎన్టీఎ పక్షాల భేటీ
అమిత్ షా, చంద్రబాబు తదితరుల హాజరు
మిత్రపక్షాల సమన్వయం పార్లమెంట్ లోపల, బయటా మరింత పెంచుకోవడంపై ఎన్డీయే పక్షాలు దృష్టి సారించాయి. ఈ మేరకు దిల్లీలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే పక్షాల ముఖ్యనేతలు చర్చలు జరిపారు. ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్...
ఆరు దశాబ్దాల కల సాకారమైన తెలంగాణలో, రెండవసారి తెలంగాణతల్లి విగ్రహ రూపం మారుతుంది…పేదవాడి బ్రతుకులు మాత్రం మారడం లేదు…
గులాబీ లీడర్లు వారి స్వలాభం కోసం విగ్రహం ఏర్పాటు చేశారని కాంగ్రెసొళ్ళు అంటుంటే,
హస్తం పార్టీ వాళ్లు వారి స్వలాభం కోసం తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు అని గులాబీ లీడర్లు అనబట్టే !
ఎవరు చెప్పే...
ఎన్నికల్లో ఒడిపోయినప్పుడల్లా ఈవీఎంలను తప్పుపట్టడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మండిపడ్డారు.ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ప్రజలను ఇచ్చిన తీర్పును ప్రతిపక్షాలు స్వాగతించాలని సూచించారు. ఒకవేళ వారు ఎన్నికల్లో గెలుస్తే ఈవీఎంలపై ఇలాంటి ఆరోపణలు చేసేవారు కాదని, ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని...
హామీలను అమలుచేయకుండా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసింది
అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు
అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నడిపే ప్రభుత్వాలు ఎక్కువరోజులు మనుగడ సాగించలేవు
హిమాచల్ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
బిజెపి ప్రజల వికాసానికి పనిచేస్తే..కాంగ్రెస్ స్వలాభం కోసం పనిచేస్తుంది
హిమాచల్ప్రదేశ్ లో ఉచిత కరెంట్ ఇస్తామని అన్నారు
ప్రాంతీయ పార్టీల పుణ్యాన కాంగ్రెస్...
హైదరాబాద్:అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ (ఇండియా) – ACCE (India) ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో కాశీరామ్ ఆడెపు నేషనల్ జనరల్...