( బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు డా.లక్ష్మణ్ )
నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జేన్సీతో దేశంలోని ప్రజలంతా ఆవస్థలు ఎదుర్కొన్నారని భారతీయ జనతా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు డా.లక్ష్మణ్ విమర్శించారు.బర్కత్ పుర లోని బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఎమర్జెన్సీ కి...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...