క్వారీలో నిత్యం పేలుతున్నా అనధికారిక పేలుళ్లు
భారీమొత్తంలో క్వారీలకు చేరిన పేలుడు సామాగ్రి
అనుమతులు లేకుండా కోట్లల్లో వ్యాపారం
క్వారీలపై నిఘా పెట్టాలన్న స్థానికుల డిమాండ్
క్వారీల వద్ద నిరసన తెలిపిన కాంట్రాక్టర్
పాల్వంచ మండలంలోని తోగ్గూడెం గ్రామంలో అక్రమ మైనింగ్ వ్యాపారం ఇంకా కొనసాగుతూనే ఉంది. సింగరేణి ఓపెన్కాస్టులను మించి భారీ స్థాయిలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుంది. బ్లాస్టింగ్లు నిర్వహిస్తూ...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...