బోధన్ పట్టణానికి చెందిన ఎనిమిది మందికి ఒక రోజు జైలు శిక్ష ఖరారైనట్లు సీఐ వెంకటనారాయణ పేర్కొన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో పట్టణంలోని శక్కర్ నగర్కు చెందిన యాసీన్ కు మంగళవారం పట్టణంలోని న్యాయస్థానముల సముదాయంలో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేష తల్ప సాయి ఎదుట హాజరుపరచగా ఒక రోజు జైలు...