Wednesday, April 2, 2025
spot_img

BRS

అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి..హైకోర్టును ఆశ్రయించిన హరీష్ రావు

మాజీమంత్రి హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‎లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్‎లో హరీష్‎రావు పేర్కొన్నారు. అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సిద్ధిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు...

మన నగరాన్నే ఓ బ్రాండ్ క్రియేట్ చేయచ్చుకదా..

హైదరాబాద్‎ను డల్లాస్ చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్..న్యూయార్క్ చేస్తా అంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ప్రపంచంలో ఏదో ఓ సిటీలాగా చేసుడు తర్వాత గానీ..మన నగరాన్నే ఓ బ్రాండ్ క్రియేట్ చేయచ్చుకదా..అప్పుడు, ఇప్పుడు ఎవరూ ఏం మాయ మాటలు చెప్పిన డెవలప్ చేసుడు మాత్రం డౌటేఎప్పుడో మన నగరం అలా అవుతుందో తెల్వదు గానీ..ఇంకా...

లక్ష కేసులు పెట్టిన, ప్రజల పక్షాన ప్రశ్నించడం అపను

మాజీమంత్రి హరీష్‎రావు లక్ష కేసులు పెట్టిన, ప్రజల పక్షాన ప్రశ్నించడం అపను అని మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు." మిస్టర్ రేవంత్ రెడ్డి అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదిస్తున్నందుకు, నీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీ మీద ప్రశ్నలు...

పంజాగుట్ట పీఎస్‎లో హరీష్ రావుపై కేసు నమోదు

మాజీమంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేసి,అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పంజగుట్ట పోలీసులు హరీష్ రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు...

విజయోత్సవాలు ఓవైపు, విమర్శలు మరోవైపు..

రాష్ట్రంలో ఏడాది విజయోత్సవాలు ఓవైపుఏం సాధించారని సెలబ్రేషన్స్ అని విమర్శలు మరోవైపు..కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, బీజేపీ పంచాదీ..రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారాల్లో ప్రజలు వేటిని నమ్మాల్నో అర్థంకావట్లేదేశంలోనే తెలంగాణను నెం.1 చేశామంటున్న కాంగ్రెస్ నేతలు..6 గ్యారెంటీలు 66మోసాలు అంటున్న బీజేపీ..కాంగ్రెస్ పాలనపై బీజేపీ ఛార్జ్ షీట్..మళ్లోసారి పోరుబాట తప్పదంటున్న బీఆర్ఎస్ప్రజలు పదేళ్ల పాలన బాగుందంటున్న గులాబీలు...

అధైర్య పడొద్దు..మళ్ళీ కేసీఆర్ సీఎం కాబోతున్నారు

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులు, ప్రజలు అధైర్య పడొద్దు..త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయి..మళ్లీ కెసిఆర్ సీఎం కాబోతున్నారు అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీక్షాదివస్ సందర్భంగా వరంగల్‎లో నిర్వహించిన కార్యక్రమంలో అయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటిస్థానంలో ఉంచిన...

రేవంత్ సర్కార్ పై వ్యతిరేకత నిజమేనా..? పార్ట్- 02

బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత ..? అధికారంలో ఉన్నప్పుడు ఓ లెక్క..లేనప్పుడు మరో లెక్కనా..? ఏడాదికే బీఆర్ఎస్..ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేస్తుంది..? బీఆర్ఎస్ చేసిన పాపమే నగరానికి శాపంగా మారిందా..? తెలంగాణలో ఎంతమందికి బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేసింది..? అమరవీరుల కుటుంబాలకు బీఆర్ఎస్ రేషన్ కార్డునైనా ఇచ్చిందా..? తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక రాజకీయ కథనం..-పొలిటికల్ కరెస్పాండెంట్ కే...

కులగణనకు బిజెపి వ్యతిరేకం : ఎమ్మెల్సీ కవిత

కులగణనకు బిజెపి వ్యతిరేకమని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సోమవారం హైదరాబాద్‎లో డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ బుసాని వేంకటేశ్వరరావుకు ఆమె వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కులగణనకు చట్టబద్దత ఉందోలేదో చెప్పాలని రాష్ట్రప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కులగణనపై నెల రోజుల్లో నివేదిక అంటే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆన్నారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ...

రేవంత్ సర్కార్‌పై వ్యతిరేకత నిజమేనా..?

బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత ..? అధికారం లేనప్పుడు బీఆర్ఎస్ పెద్దలకు లేని ఐశ్వర్యం ? వారు పరిపాలించిన పదేండ్ల పాలనలో ఎలా వరించింది ? అధికారంలో ఉన్నపుడు ఒకలా.. లేనప్పుడు మరోలా ఎలా..? కాళేశ్వరం, సింగరేణి సంస్థల నిర్మాణాలకు ఊర్లు మాయం కాలేదా.? పార్టీని కాపాడుకునేందుకే అధికారపార్టీపై విమర్శలు చేస్తుందా ? తెలంగాణ రాజకీయాలపై ఆదాబ్ ప్రత్యేక రాజకీయ కథనం.. మూసి...

నాయకులు ఓటేసిన ప్రజా విశ్వాసాన్ని విఘాతం కలిగిస్తున్నారు

పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను అడ్డుపెట్టుకొని రాజకీయ పార్టీ నాయకులు ఓటేసిన ప్రజా అభిప్రాయాన్ని, విశ్వాసాన్ని, విఘాతం కలిగిస్తున్నారు..వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం కొత్తేమీ కాదు..!! పార్టీలన్ని అడ్డుదారుల్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన ఆ తాను ముక్కలే..నైతిక విలువలను తుంగలో తొక్కిన వారే..!!నేడు ఎర్ర గురివింద నీతిని బోధించడం చూస్తుంటే..చెప్పేది నీతులు చేసేది వెన్నుపొట్లే.....
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS