Sunday, August 17, 2025
spot_img

Business

భక్తిని బిజినెస్‌గా మార్చిన ఘనుడు

రూ.2.15 కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు గతేడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఓ ఘనుడు భక్తుల విశ్వాసాన్ని బిజినెస్‌గా మార్చేశాడు. రామాలయ ప్రసాదం పంపిణీ పేరుచెప్పి లక్షలాది మంది భక్తులను మోసం చేశాడు. రూ.51కే ప్రసాదాన్ని ఇంటికి పంపిస్తామని నమ్మబలికాడు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకున్నాడు....

భూటాన్ గ్యాల్సంగ్ ఇన్‌ఫ్రాతో ఒప్పందం కుదుర్చుకున్న హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్

హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్ తన 57 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నాణ్యత, వినూత్నత, మరియు విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిందని హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రుబల్జీత్ సింగ్ సాయల్ తెలిపారు. భారతదేశం ప్రముఖ ఆర్కిటెక్చరల్ హార్డ్‌వేర్, గ్లాస్ ఫిట్టింగ్స్ కంపెనీ హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్ భూటాన్‌లోని గ్యాల్సంగ్ ఇన్‌ఫ్రాతో ఒక అవగాహన ఒప్పందం...

సర్వేశ్వర్ ఫుడ్స్ లిమిటెడ్‌‎కు 5350 మెట్రిక్ టన్నుల ఆర్డర్

భారతదేశం యొక్క ప్రముఖ బాస్మతి బియ్యం సరఫరాదారులలో ఒకటైన సంస్థ సర్వేశ్వర్ ఫుడ్స్ లిమిటెడ్ ఐ.సిఫోల్ ఎల్ఎల్సీ (యూఎస్ఏ) నుండి $5.84 మిలియన్ (సుమారు రూ. 498 మిలియన్) విలువైన 5,350 మెట్రిక్ టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి ఆర్డర్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంపై సర్వేశ్వర్ ఫుడ్స్ ప్రతినిధి మాట్లాడుతూ, "ఐ.సిఫోల్ ఎల్ఎల్సీతో...

కంటిన్యూ కానున్న వీటీ మార్కెట్స్, మాసరాటి ఎంఎస్జీ రేసింగ్ భాగస్వామ్యం

ఎఫ్ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్‎షిప్ వీటి మార్కెట్స్, మాసరాటి ఎంఎస్జీ రేసింగ్‎తో తమ భాగస్వామ్యాన్ని సీజన్ 11లోనూ కంటిన్యూ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సీజన్ డిసెంబర్ 7, 2024న సావో పాలోలో ప్రారంభం కానుందని తెలిపింది. సీజన్ 10 తర్వాత అత్యుత్తమ విజయాల కోసం మాసరాటి ఎంఎస్జీ రేసింగ్‎తో కలిసి నడుస్తుందని వెల్లడించింది....

జనవరి నుండి పెరగనున్న హ్యూమ్‎దాయ్ కార్ల ధరలు

దేశీయ కార్ల తయారీ దిగ్గజంలో ఒకటైన హ్యూమ్‎దాయ్ మోటార్స్ తన వాహన ధరలను పెంచనుంది. అన్ని రకాల వాహన ధరలను రూ. 25 వేల వరకు ధరలు పెంచుతున్నట్లు వెల్లడించింది. జనవరి 01 2025 నుండి ఈ ధరలు అమలులోకి రానున్నాయి. లాజిస్టిక్స్ ఖర్చులు, ఉత్పత్తి వ్యయం పెరగడం తదితర కారణాలతోనే ధరలను పెంచాల్సి...

400 నగరాలకు స్విగ్గీ విస్తరణ

ఆన్‎లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ల మధ్య రోజురోజుకు పోటీ పెరుగుతోంది. బెంగళూర్ కేంద్రంగా కస్టమర్లకు ఫుడ్ డెలివరీ సేవలందిస్తున్న యాప్ 'స్విగ్గీ తన సేవలను విస్తరిస్తోంది. తన పది నిమి షాల ఫుడ్ డెలివరీ సర్వీస్ 'బోల్ట్' సేవలను దేశంలోని 400పై చిలుకు నగరాలకు విస్తరిస్తున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. తొలి దశలో...

డిసెంబర్ నెలాఖరి వరకు 4000 స్టోర్లు..ఓలా సీఈఓ ప్రకటన

దేశవ్యాప్తంగా డిసెంబర్ నెలాఖరి వరకు 4000 స్టోర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ నిర్ణయించింది. ఈ మేరకు సీఈఓ భవిశ్ అగర్వాల్ సోమవారం ఓ ప్రకటన చేశారు. విద్యుత్ వాహనాలకు సంభందించి ప్రస్తుతం ఉన్న 800 ఓలా ఎలక్ట్రిక్ స్టోర్ల సంఖ్యను 04 వేలకు పెంచాలని...

త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన జిందాల్ వరల్డ్ వైడ్ లిమిటెడ్

ప్రపంచంలోనే అతిపెద్ద డెనిమ్ ఫ్యాబ్రిక్ తయారీదారుల్లో ఒకటైన జిందాల్ వరల్డ్‌వైడ్ లిమిటెడ్ (బిఎస్ఈ: 531543, ఎన్ఎస్ఈ: జిందాల్ వరల్డ్ వైడ్ ), సంస్థ, 2024 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికం, అర్థ సంవత్సరానికి సంబంధించి తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో, ఆపరేషన్ల ద్వారా ఆదాయం 45.70 శాతం వృద్ధి చెంది,...

భారత్‎లోకి నెక్స్ట్ జనరేషన్ పౌల్ట్రీ వ్యాక్సిన్

నెక్స్ట్ జనరేషన్ పౌల్ట్రీ వ్యాక్సిన్ ప్రారంభించినట్లు ప్రకటించినబోహ్రింగర్ ఇంగెల్ హీమ్ పౌల్ట్రీ యజమానులకు చౌకైన పరిష్కారం అందించడంలో, ఆహార భద్రత రక్షణకు మద్దతు ఇవ్వడంలో నెక్స్ట్ జనరేషన్ పౌల్ట్రీ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని బోహ్రింగర్ ఇంగెల్ హీమ్ ఇండియా కంట్రీ హెడ్-యానిమల్ హెల్త్ డాక్టర్ వినోద్ గోపాల్ తెలిపారు. భారతదేశంలో నెక్స్ట్ జనరేషన్ పౌల్ట్రీ...

భారీగా తగ్గిన బంగారం ధరలు

గతకొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు సోమవారం తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1000 తగ్గగా..24 క్యారెట్లపై రూ.1,090 తగ్గింది. బులియన్ మార్కెట్‎లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,000 ఉండగా..24 క్యారెట్ల ధర రూ.78,550గా నమోదైంది.
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS