అది ఒకవస్త్రాన్నికో, ఒక వర్ణానికో, ఒక వర్గానికో సంబంధించిన వేదిక కాదు..భరత జాతి ఖ్యాతిని, ఔన్నత్యాన్ని చాటిచెప్పే మహోన్నత వేడుక..!సామాజిక మాధ్యమాల్లోనో, బడుల్లోనో ఒకనాడు కనిపించే తాత్కాలిక అంశం కాదు.. ప్రతినిత్యం ప్రజల గుండెల్లో వినిపించే శాశ్వత ఆశయం..!!జెండా రెపరెపలాటలో యోధుల పోరాటాలు, ఆశయ సాధనకై యువ భారత ఆరాటాలూ కనిపిస్తాయంటేఎంతటి పవిత్ర గలదో...
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కేటీఆర్
వైవిధ్యభరితమైన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 79 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తరపున, బీఆర్ఎస్ తరపున హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణత్యాగం చేసిన వేలాది మంది...
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కన్నుల పండువగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తో కలిసి మేయర్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఆగష్టు 15 నాడు 79 వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా….
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి భారతదేశం 1947 ఆగష్టు 15 నాడు స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని పొందింది.ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నాడు బ్రిటిష్ పాలన నుండి మన దేశం స్వాతంత్య్రం పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు.తర్వాత వివిధ రాష్ట్రాల...
విసి - మద్దతుగల డి2సి దిగ్గజాలు మరియు హై-డెసిబెల్ సెలబ్రిటీ ప్రచారాల ఆధిపత్యంలో, పూర్తిగా స్వయం-నిధులతో మిగిలిపోయిన భారతీయ ఎంఎస్ఎంఈ అయిన ఫ్రీడమ్ ట్రీ - డిజైన్ ఆవిష్కరణ మరియు భావోద్వేగ రిటైల్ యొక్క శక్తివంతమైన 15 సంవత్సరాల ప్రయాణాన్ని జరుపుకుంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత కలర్ ఫోర్కాస్టర్ మరియు డిజైన్ ఆలోచనాపరురాలు లతికా ఖోస్లా 2010లో...
నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న మీ కృషి ప్రశంసనీయం..మీ వాక్యాలు వెలుగులు నింపాలి.. మీ విలువలు మార్గదర్శనం కావాలి..మీ కలం ప్రజల గొంతుకవ్వాలి.. మీ దిశ ప్రజాస్వామ్యానికి పటముగా నిలవాలి..ప్రజల బలహీన స్వరం మీ పేజీలపై బలమైన శబ్దంగా మారాలి..మీ ప్రశ్నలు.. పాలకులకు జవాబు అడిగే ధైర్యానికి ప్రతీకవ్వాలిమీ 14 ఏళ్ల ప్రయాణం ప్రజాస్వామ్యానికి...
అందంగా ఉండాలన్నది ప్రతి ఒక్కరి కోరిక. కానీ అనవసరమైన ఉత్పత్తుల వినియోగంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే నిపుణుల సలహాతోనే అందాన్ని మెరుగుపర్చుకోవాలి" అని ప్రముఖ వైద్య నిపుణురాలు, బ్రిల్లర్ క్లినిక్ వ్యవస్థాపకురాలు డాక్టర్ అమ్రిన్ బాను సూచించారు. జూబ్లీహిల్స్లో బ్రిల్లర్ క్లినిక్ రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుక అంగరంగ...
అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా మహిళలు పోటీపడుతున్నారు
కమీషనర్ సుధీర్ బాబు ఐపీఎస్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ కమిషనరేట్ మరియు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నాగోల్ లోని పిబిఆర్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల రాచకొండ పోలీసు మహిళా అధికారులు...
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీరుల సైనిక స్మారకం వద్ద నివాళులు అర్పించి, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మేడ్చల్ పట్టణంలో ఉన్న సి.ఎమ్.ఆర్ (CMR School) పాఠశాలలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను (Independence Day Celebrations at CMR School) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు కె. గోవర్థన్ రెడ్డి, శ్రీశైలం సౌజన్య...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...