దేశవ్యాప్తంగా డిసెంబర్ నెలాఖరి వరకు 4000 స్టోర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ నిర్ణయించింది. ఈ మేరకు సీఈఓ భవిశ్ అగర్వాల్ సోమవారం ఓ ప్రకటన చేశారు.
విద్యుత్ వాహనాలకు సంభందించి ప్రస్తుతం ఉన్న 800 ఓలా ఎలక్ట్రిక్ స్టోర్ల సంఖ్యను 04 వేలకు పెంచాలని...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...