ట్రాన్స్ ఫార్మర్స్ పెన్సింగ్ ఆఫ్ డీటీఆర్ పేరుతో భారీ కుంభకోణం
2022లోనే టీఎస్ఎస్పీడీసీఎల్ లో స్కామ్
47 మంది డీఈ, ఏడీఈ, ఏఈలను రక్షిస్తున్న మురళి కృష్ణ
స్క్వేర్ ఫీట్ పనులకు రూ. 56 కుగాను రూ. 384 చొప్పున వసూలు
కోట్ల రూపాయల సర్కార్ సొమ్ము స్వాహా
ఆర్టీఐలో వివరాలు కోరగా సమాచారం ఇవ్వని వైనం
స.హ. చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు...
జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...