పిల్లల చదువును తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మెగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఏపీ విద్యాశాఖ నిర్వహిస్తుంది. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం లభించింది. గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద గృహాల నిర్మాణాన్ని కేబినెట్ ఆమోదించింది.మరోవైపు సమీకృత పర్యాటక పాలసీ...
సీఎం చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో మహిళాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, మహిళాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సహించేది లేదని హెచ్చరించారు. గత వైకాపా ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికొదిలేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ హయంలో రాజకీయ నాయకులను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రజలు 2024 ఎన్నికల్లో...
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సంధర్బంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్ళిన చంద్రబాబు దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ను అందించారు.మహిళా లబ్ధిదారు ఇంటికి వెళ్ళి...
బద్వేల్లో ఇంటర్ విద్యార్థిని హత్యాచారం ఘటనపై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో "లా అండ్ ఆర్డర్ను కాపాడలేకపోతున్నారు..ఇదేమి రాజ్యం చంద్రబాబు" అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో చోట హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని విమర్శించారు. బద్వేలులో ఇంటర్ కాలేజీ విద్యార్థినిపై...
దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా మృతి పట్ల ఏపీ కేబినెట్ సంతాపం ప్రకటించింది. కేబినెట్ భేటీకి ముందు రతన్ టాటా చిత్రపతం వద్ద సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు నివాలర్పించారు. రతన్ టాటా దేశానికి చేసిన సేవలను సీఎం చంద్రబాబు ఈ సంధర్బంగా గుర్తుచేసుకున్నారు. విలువలతో కూడిన వ్యాపారంతో రతన్ టాటా ఒక పెద్ద...
తిరుమల కల్తీ లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. లడ్డూ వివాదం పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి,జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం లడ్డూ వివాదంపై విచారణ జరిపింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్...
త్వరలో బెయిల్.. కాబోయే సీఎం కవితేనా.!
జైలు పాలు అయినోళ్ళకే సీఎం అయ్యే యోగ్యత.!
మొన్న జగన్, నిన్న రేవంత్, చంద్రబాబులకు అవకాశం
ఢల్లీి లిక్కర్ కేసులో జైలు పాలైన కేసీఆర్ కూతురు
నేడో, రేపో బెయిల్ పై బయటకు వచ్చే ఛాన్స్
కేటీఆర్ను సీఎం చేయాలనే కలలు కన్న కేసీఆర్
అందుకు విరుద్ధంగా కవిత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం.?
అన్నకు చెల్లె చెక్కు...
మాజీ సీఎం జగన్
ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుందని విమర్శించారు మాజీ సీఎం జగన్.శుక్రవారం నంద్యాల జిల్లాలో దారుణ హత్యకు గురైన సుబ్బరాయుడి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మీడియాతో మాట్లాడతూ,వైసీపీ కార్యకర్తల పై దాడి చేస్తున్న నిందితులకు చంద్రబాబు,లోకేష్ మద్దతుగా నిలుస్తున్నారని ఆరోపించారు.వైసీపీ కార్యకర్తల పై దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు.ఏపీలో...
వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు
సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...