Wednesday, April 2, 2025
spot_img

chandrababu naidu

బడ్జెట్‌లో ఎపి పేరు లేకుంటే నిధులు రానట్లు కాదు

అనేక పథకాలకు నేరుగా నిధులు విడుదలవుతున్నాయి మీడియా సమావేశంలో చంద్రబాబు వివ‌ర‌ణ‌ కేంద్ర బడ్జెట్‌(Budget Session 2025-26)లో ఏపీ పేరు ప్రస్తావించలేదన్న విమర్శలపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. పేరు ప్రస్తావించనంత మాత్రాన రాష్ట్రానికి నిధులు రానట్లు కాదన్నారు. కొన్ని పథకాలకు ఎప్పటిలాగే నిధులు కేటాయించారని చెప్పారు. ‘కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పథకాల నిధులను గరిష్ఠంగా ఉపయోగించుకునే...

ఏడు నెలలుగా చంద్రబాబు ప్రజలకు షాక్‌

సూపర్‌ సిక్స్‌ కాదు.. సూపర్‌ షాక్‌ అన్నట్లుగా పాలన విద్యుత్‌ పోరుబాటకు భారీగా జనస్పందన మాజీమంత్రి కన్నబాబు వెల్లడి గత ఏడు నెలలుగా చంద్రబాబు ప్రజలకు షాక్‌ ఇస్తున్నారని.. ఆరోగ్యశ్రీ ఉందా? లేదా? అనే పరిస్ధితికి తీసుకువచ్చారంటూ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన విూడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్సులిన్‌ కూడా...

డిప్యూటీ సీఎం పవన్‎పై విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎లపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ, " యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‎కు 75 ఏళ్ల వృద్దుడు నాయకత్వం వహించలేదు..వయస్సు రీత్యా రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్ధ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‎కు ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీలో...

గుంతలు లేని రోడ్లే మా ధ్యేయం

గత పాలకుల వల్ల గర్భిణులు రోడ్ల మీదే ప్రసవాలు మంచి రోడ్లు నాగరికతకు చిహ్నం సంక్రాంతి వరకు గుంతల రోడ్లు కనిపించొద్దు పరవాడలో గుంతలు పూడ్చే కార్య‌క్ర‌మంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లే తమ ధ్యేయమ‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి పరవాడలో గుంతలు పడిన రోడ్లను పూడ్చే...

తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శనివారం మంగళగిరిలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సంధర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ, తెదేపా పార్టీ ఎంతో మందిని నాయకులను తయారుచేసిందని అన్నారు. అనేకమంది తెలుగు రాజకీయ నాయకుల...

ఈ నెల 23న ఏపీ కేబినెట్ సమావేశం

ఈ నెల 23న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన మంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

ఏపీలో భారీ వర్షాలు, అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాల కారణంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరో నాలుగురోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ...

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా రాష్ట్ర ప్రభుత్వం తరుపున దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి అంతరాలయంలో మొక్కులు చెల్లించుకున్నారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కారీతో సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సీఎం చంద్రబాబు మంగళవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ది ఇతర అంశాలపై చర్చించారు.ఈ భేటీలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. సోమవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి...

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్‎షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‎లో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ది , కావాల్సిన నిధులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు నివేదిక అందజేస్తారు. అనంతరం ఢిల్లీ పెద్దలను కలిసే అవకాశం...
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS