ఎట్టకేలకు విద్యుత్తీగలపై నుంచి తొలగించిన చెట్ల కొమ్మలు
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
చిలిపిచేడ్ గ్రామంలో గత కొంత కాలంగా విద్యుత్ తీగలపై చెట్టు కొమ్మలు తగలడంతో తీవ్ర విద్యుత్ అంతరాయం కలుగుతుందని’’విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట’’శీర్షికన ఆదాబ్ హైదరాబాద్ కథనాన్ని ఆదివారం ప్రచురించగా స్పందించిన అధికారులు ఎట్టకేలకు విద్యుత్ తీగలపై ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు.గత...
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్
వెంటవచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి...