Friday, September 19, 2025
spot_img

china

ట్రంప్ వెనకడుగు

చైనాపై సుంకాల నిర్ణయంలో వెన‌క్కు త‌గ్గిన అమెరికా అధ్య‌క్షుడు భారత్‌పై మాత్రం కఠిన వైఖరి ప్ర‌ద‌ర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒప్పంద చర్చలకు మరో 90 రోజుల గడువు ప్రపంచ వాణిజ్యంలో సుంకాల మోత మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా విషయంలో మాత్రం తాత్కాలిక సడలింపు ఇచ్చారు. తొలుత ఆ దేశంపై అధిక సుంకాలు విధించిన...

సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు

రాహుల్‌ వ్యాఖ్యలపై సుప్రీం ఘాటు హెచ్చరిక ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నలు సుప్రీంకోర్టు సోమవారం రాహుల్‌ గాంధీకి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. 2020 గల్వాన్‌ వ్యాలీలో జరిగిన ఘర్షణల గురించి ఆయన చేసిన కామెంట్స్‌ కారణంగా ఈ హెచ్చరిక చేసింది. రాహుల్‌, తన భారత్‌ జోడో యాత్రలో చైనా 2,000 చదరపు కిలోవిూటర్ల భారత భూభాగాన్ని...

ప్రధాని శుభాకాంక్షలపై చైనా అభ్యంతరం

దలైలామాకు భారతరత్న ఇవ్వాలి పలువురు ఎంపిల సంతకాల సేకరణ దలైలామా భారతరత్న నామినేషన్‌కు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టేందుకు పదిమంది సభ్యుల కమిటీ ఏర్పాటయింది. ఇంతవరకూ వివిధ పార్టీలకు చెందిన సుమారు 80 మంది ఎంపీల సంతకాలను సేకరించింది. రాబోయే రోజుల్లో దీనిని ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి సమర్పించనుంది. దీనిపై రాజ్యసభ ఎంపీ సుజీత్‌ కుమార్‌ మాట్లాడుతూ,...

వారసుడి ఎంపికపై స్ప‌ష్ట‌త‌

టిబెట్‌ బౌద్దగురువు ఎంపికలో చైనా జోక్యం సహించం తన వారసత్వం కొనసాగాలా లేదా అన్నది ప్రజలే నిర్ణయిస్తారు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసిన దలైలామా టిబెట్‌ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా తాజాగా చైనాకు షాక్‌ ఇచ్చారు. 15వ దలైలామా ఎంపిక పక్రియ కొనసాగుతుందని.. దానిని నిర్వహించే అధికారం గాడెన్‌ ఫోడ్రోంగ్‌ ట్రస్ట్‌కు మాత్రమే ఉందని తేల్చిచెప్పారు. ఈమేరకు...

భారత్‌, చైనా సుంకాల గొడవ

భారత్‌ అప్రమత్తంగానే ఉందన్న జైశంకర్‌ అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. దీంతో ప్రపంచం తీవ్ర గందరగోళానికి గురైతుంది. ఇక, ఈ వివాదంపై న్యూఢిల్లీలో జరిగిన కార్నెగీ ఇండియా గ్లోబల్‌ టెక్నాలజీ సమ్మిట్‌లో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ మాట్లాడుతూ.. భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు....

లద్దాఖ్‎లో భారత్- చైనా బలగాల ఉపసంహరణ

భారత్, చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు తూర్పు లద్దాఖ్ సెక్టర్లోని కీలక ప్రాంతాల నుండి రెండు దేశాల బలగాలు వెనక్కి వెళ్ళినట్టు భారత రక్షణశాఖ అధికారులు తెలిపారు. భారత్-చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత నాలుగు ఏళ్లుగా కొనసాగుతున్న ముగింపు పలికేందుకు భారత్- చైనా మధ్య ఇటీవల...

ప్రపంచ శాంతికి శ్రీకారం చుట్టండి..

జి7 దేశాలకు దీటుగా రష్యా,చైనా ఉత్తర కొరియా బంధం..జి 7 ఇటలీ సమావేశంలో రష్యాను ఏకాకిని చేద్దాం అనుకుంటేపుతిన్,కిమ్ సమావేశంలో జి7 కూటమికి హడలు,ప్రపంచానికి ఏమోభయాందోళన..అగ్రరాజ్యం అమెరికా ఆధిపత్య ధోరణికి,అడ్డుకట్ట వీరి ఇద్దరికలయిక ప్రపంచంలో కమ్యూనిస్ట్ దేశాలకు నూతన ఉత్తేజం..అగ్రదేశాలతో పాటు అనేక దేశాలకు హెచ్చరిక రష్యా,ఉత్తరకొరియా,చైనా స్నేహం..ఐక్యరాజ్య సమితి ప్రేక్షక పాత్ర విడిచి,త్వరిత...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img