Saturday, March 15, 2025
spot_img

choutuppal

చౌటుప్పల్‌లో భారీగా గంజాయి పట్టివేత

విశాఖ నుంచి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా 102 కేజీల గంజాయి, కారు, రెండు సెల్‌ ఫోన్లు స్వాధీనం చాకచక్యంగా టోల్‌ ప్లాజా వద్ద గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసులు ప్రతి రాష్ట్రానికి వెళ్లే దారిలో కారు నెంబర్‌ మార్పు వివరాలు వెల్ల‌డించిన‌ భువనగిరి డిసిపి రాజేష్‌ చంద్ర చౌటుప్పల్‌ పోలీసులు చాకచక్యంగా పంతంగి టోల్‌ ప్లాజా వద్ద భారీ ఎత్తున...

దివిస్ నుండి కాపాడండి మ‌హాప్ర‌భో

ఆరెగూడెం గ్రామ రైతుల నిరసన నష్టపరిహారంగా రూ.100 కోట్లు చెల్లించాలి 15ఏళ్లుగా కాలుష్యంతో చచ్చిపోతున్నాం దివిస్ విషతుల్యంతో దెబ్బతింటున్న వ్యవసాయం గీత కార్మికుల వృత్తి ఆగమాగం.. రోడ్డున పడ్డ కుటుంబాలు కంపెనీకి తొత్తులుగా మారిన కాలుష్య నియంత్రణ అధికారులు ఫార్మా కంపెనీ కాలుష్యంపై సుప్రీం కోర్టుకు రైతులు దివిస్ ఫార్మా కంపెనీతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరెగూడెం పరిసర ప్రాంతం రైతులు సుప్రీం...
- Advertisement -spot_img

Latest News

15 నుంచి ఒంటిపూట బడులు

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS