Wednesday, April 2, 2025
spot_img

Cinema

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన దిల్‎రాజు

తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‎గా నియమితులైన దిల్‎రాజు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ ఛైర్మన్‎గా అవకాశం కల్పించినందుకు దిల్ రాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. టిఎఫ్‎డిసి ఛైర్మన్‎గా దిల్‎రాజును నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.

సమాజంపై సినిమా ప్రభావం

సినిమా ప్రభావం సమాజంపై చెప్పలేనంత..భక్తినో, దేశభక్తినో, బంధాలు, యువతలో గొప్ప విలువలనోపెంచాల్సిన బాధ్యతలు విస్మరించిన రీల్ హీరో సినిమాలకు కాలం చెల్లనుందిఅడవికి అంటుకున్న ఫైర్ లా సమాజంలోని విలువలను దహించివేస్తున్నాయిస్మగ్లింగ్ చేసే దోపిడి దొంగదే రూలుగా చూపిస్తూ సామాజిక బాధ్యత విస్మరించినా పట్టించుకోని సెన్సార్ బోర్డ్!ప్రభుత్వాలు ఇలాంటి సినిమాలకు టికెట్ల ధరలు భారీగా పెంచి...

ఫిన్లాండ్‌లో పుట్టినరోజును జరుపుకున్న మోడల్ పార్వతి నాయర్

దక్షిణ భారత ప్రముఖ నటి మరియు మోడల్ పార్వతి నాయర్ తన పుట్టినరోజును ఫిన్లాండ్‌లో జరుపుకున్నారు. తన సన్నిహితులతో కలిసి కేక్ కట్ చేసిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన కొందరు సన్నిహితులు కూడా తమ అభిమాన నటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 2009లో మిస్ కర్ణాటక...

అల్లు అర్జున్‎పై కేసు నమోదు

సినీ నటుడు అల్లు అర్జున్‎పై కేసు నమోదు చేసినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. పుష్ప - 02 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్‎లో జరిగిన ఘటనపై కేసు నమోదైంది.అల్లు అర్జున్‎తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పుష్ప 02 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు...

పుష్ప- 02 సినిమాపై ఏపీ హైకోర్టులో లంచ్‎మోషన్

రేపు ప్రపంచవ్యాప్తంగా పుష్ప - 02 సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో పుష్ప-02 సినిమాపై లంచ్‎మోషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్స్ పై ధరల పెంపు, ప్రదర్శనల సంఖ్య పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషనర్ కోర్టులో లంచ్‎మోషన్ దాఖలు చేశారు.సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు...

అల్లుఅర్జున్ అభిమానులకు గుడ్‎ న్యూస్..పుష్ప 03 టైటిల్ కూడా ఫిక్స్

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నటి రష్మిక మందన జంటగా నటించిన సినిమా పుష్ప. ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప పార్ట్ 02 కూడా డిసెంబర్ 05న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా బృందం అల్లుఅర్జున్ అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చింది....

హైకోర్టులో రామ్‎గోపాల్ వర్మకు స్వల్ప ఊరట

తెలుగు ప్రముఖ దర్శకుడు రామ్‎గోపాల్ వర్మకు ఊరట లభించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‎కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో డిసెంబర్ 09 వరకు రామ్‎గోపాల్ వర్మను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వెలుపడే వరకు ఈ...

పుష్ప 02 టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 02 డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మెరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 04న రాత్రి 9.30 గంటల నుండి బెన్ఫిట్ షోలతో పాటు...

సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత

సినీ నటి సమంత ఇంట్లో విషాదం నెలకొంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. "మనం మళ్లీ కలిసే వరకు నాన్న" అంటూ హార్ట్ బ్రేక్ ఏమోజీని సమంత జత చేశారు. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఆంగ్ల ఇండియన్.చిన్ననాటి...

కేసులు నమోదు కాకుండా ఆదేశించండి..హైకోర్టులో వర్మ మరో పిటిషన్

డైరెక్టర్ రామ్ గోపాల్‎వర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను పెట్టిన ఒక పోస్ట్‎పై ఏపీలో వరుసగా కేసు నమోదు చేస్తున్నారని, కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని తెలిపారు. ఇప్పటివరకు తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్‎లో పేర్కొన్నారు. వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. క్వాష్ పిటిషన్...
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS