రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా సాయం
మెయిన్స్కు ఎంపికైన వారికి లక్ష చెక్కు అందించిన భట్టి
సివిల్స్కు సన్నద్ధమయ్యే వారికి ఎంతో కొంత సాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద సివిల్స్-2025లో మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థులకు రూ.లక్ష చెక్కులను మంత్రి...
విజన్ ఐఏఎస్ కు విశేష స్పందన
దేశవ్యాప్తంగా 28వేల మంది
హైదరాబాద్లో వెయ్యి మంది విద్యార్థులు హాజరు
ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ టీచింగ్లో అగ్రగామి సంస్థ అయిన విజన్ ఐఏఎస్, భారతదేశంలోని 100కి పైగా నగరాల్లో యుపీఎస్సీ అభ్యాస్ ప్రిలిమ్స్ నిర్వహించింది. యుపీఎస్సీ అభ్యాస్ ప్రిలిమ్స్ ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ (హైదరాబాద్లోని ఆఫ్లైన్...
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్
వెంటవచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి...