ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.సీబీఐ అరెస్ట్ చేసి రిమాండ్ చేయడంతో పాటు ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.ఈ విషయంపై త్వరగా విచారణ జరిపించాలని కోరారు.తన అరెస్ట్,రిమాండ్ పై జూన్ లో హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని తెలిపారు.గతలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఇది...
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా
రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...