Friday, September 20, 2024
spot_img

cm revanth reddy

మీరంతా ఒక్క గూటి పక్షులే

ఓ రాజకీయాలను శాస్తున్న ఓ నాయకులారా..ఇప్పుడు ప్రజలడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా..ఓ పార్టీ గుర్తు మీద గెలిచి, ఇంకో పార్టీలకు వెళ్లడం సమంజసమేనాకొత్త నాయకత్వానికి అవకాశాలివ్వక మళ్లీ పాతోళ్లనే ఎలా సమర్థిస్తారుచట్టాలు చేసే సభలో అధ్యక్షత వహించే స్పీకర్ పదవికి మీరు న్యాయం చేస్తున్నారా.. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చిన పార్టీనే నేడు దిక్కరిస్తుంటే.....

ఒకే విడతలో రూ.2 లక్షల రుణామాఫీ

ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం ఒకే విడతలో రూ 2 లక్షల రుణామాఫీ చేయాలని నిర్ణయించిన కేబినెట్ కేబినెట్ సమావేశం అనంతరం మీడియా తో మాట్లాడిన సీఎం రేవంత్ తెలంగాణ ఇస్తానని సోనియా మాట నిలబెట్టుకున్నారు వరంగల్ సభలో రాహుల్ ఇచ్చిన గ్యారంటీను అమలు చేస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో రూ. 28వేల కోట్లు రుణామాఫీ చేసింది రైతుల రుణామాఫీకి రూ.31 వేల...

దేవుడి మాన్యంలో యధేచ్చగా అక్రమ నిర్మాణాలు

(గండిపేట మండలం నెక్నాంపూర్‌లో కబ్జాకు గురైన 28 ఎకరాలు) సర్వే నెం. 112, 116, 125 భూమి మాయం దీని విలువ సుమారు రూ.170కోట్లు మాముళ్ల మత్తులో మణికొండ మున్సిపాలిటీ పట్టించుకోని టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ శాఖ కోర్టు కేసులను లెక్కచేయని అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం మంత్రి కొండా సురేఖ ఈ అక్రమాలకు అండాగా నిలుస్తారా..? లేక నిలదీస్తారా..? రాష్ట్రంలో అక్రమార్కులు...

బాల్క సుమన్ తో పాటు 11 మంది నాయకులపై కేసు నమోదు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో పాటు మరో 11 మంది పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఉదయం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.రేవంత్ రెడ్డి వెంట పొంగులేటి శ్రీనివాస్,ఇతర కాంగ్రెస్ ముఖ్యనాయకులు కూడా ఉన్నారు.తాజాగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిల...

బీఆర్ఎస్ కి భారీ షాక్,కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న పోచారం

వరుసగా బీఆర్ఎస్ పార్టీను వీడుతున్న ముఖ్యనేతలు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ స్పీకర్ పోచారం ఉదయం పోచారం నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి,పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినా రేవంత్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు తనయుడైన భాస్కర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరిన పోచారం రైతుల కష్టాలు తీరాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరా...

ఆషాడ మాసం బోనాల పండుగకు సీఎం రేవంత్ కి ఆహ్వానం

ఆషాడ మాసం బోనాల పండుగకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ ఆలయ కమిటీల సభ్యులు

ఘనంగా”జాతీయ నులిపురుగుల నివారణ”దినోత్స కార్యక్రమం

(ముఖ్యఅతిథులుగా హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రావు,రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్) విద్యార్థులకు డివార్మింగ్ మాత్రలు వేసిన మంత్రులు పిల్లల శారీరక ఎదుగుదలకు "డివార్మింగ్" మాత్రలు ఎంతగానోఉపయోగపడుతాయి : మంత్రి పొన్నం ప్రభాకర్ రానున్న రోజుల్లో ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాం హైదరాబాద్ లోని రాజ్ భవన్ హైస్కూల్ లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్స...

రేపే తెలంగాణ కేబినెట్ సమావేశం

రూ.2 లక్షల రైతు రుణమాఫీ,తదితర అంశాల పైచర్చ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది.రేపు (శుక్రవారం) తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎట్టిపరిస్థితిలో ఆగస్టు 15 లోపు రైతురుణామాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి...

తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి

కాళేశ్వరం ఎస్‌ఐ రేప్ ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 ప్రకారం కాళేశ్వరం ఎస్‌ఐ భవాని సేన్ గౌడ్‌ను సర్వీస్ నుండి తొలగించాలని ఆదేశం

ఆయిల్ పామ్ సాగు నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

-మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృశ్య తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు మరియు వివిధ ఉద్యాన పంటలలో సుక్మా సెద్యం కొరకు రాయితీలు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రోత్సాహిస్తుందని అని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.2023-24 సం.కి గాను 59,261 ఎకరాలు...
- Advertisement -spot_img

Latest News

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

టీటీడీ లడ్డు తయారీలో కల్తీ నెయ్యి అంశం చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులు,అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.గత ప్రభుత్వ హయంలో తిరుమల...
- Advertisement -spot_img