Friday, September 20, 2024
spot_img

cm revanth reddy

“ముందుమాట” మార్చకపోవడం పై చర్యలకు ఆదేశాలు జారీ

పాఠ్యపుస్తకాల విభాగం డైరెక్టర్ శ్రీనివాస్ చారి,ఎస్.సి.ఈ.ఆర్.డీ డైరెక్టర్ రాధరెడ్డి పై చర్యలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.తెలుగు పాఠ్య పుస్తకంలో ముందుమాటలో సీఎం కెసిఆర్,మాజీమంత్రుల పేర్లు,అధికారుల పేర్లను మార్చకుండానే 24 లక్షల పుస్తకాలు పంపిణీ చేయడం,విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్న సమయంలో ముందుమాటలోని తప్పులను ఉఫాద్యాయులు గుర్తించి విద్యాశాఖకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి...

ప్రభుత్వం ఇంగ్షీషు విద్యను బలోపేత చేయడం సంతోషంగా ఉంది

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యని బలోపేతం చేయడానికి కృషి చేయడం,ఇంగ్లీష్ వ్యాకరణం,భాష స్పీచ్ పెంచడం,వొకబులరీను పెంచడం కోసం ఇంగ్లీష్ పుస్తకాలను ఫానిగిరి లో బోధిసత్య ఫౌండేషన్ అధ్యక్షులు పులిగిల్ల వీరమల్లు యాదవ్ ఆద్వర్యంలో టీచర్ లకు ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొ.వెంకట రాజయ్య విచ్చేశారు.ఈ సంధర్బంగా రాజయ్య మాట్లాడుతూ...

ఏది రాజకీయం

ఏది రాజకీయం..ప్రజలకు బానిసలుగా చేసి అప్పులలో తోసిఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి..ఉన్నదంతా దోచి యువతకు మందుకుబానిసలుగా చేసి,పేపర్ లీకులు చేసి వాళ్ళజీవితాలను బొంగరం చేసి అడుకున్నారుకదరా..3 తరాల యువతకు కోలుకోలేని దెబ్బతీశారు..వాళ్ళ బ్రతుకులు ఎంతోతెలియకుండా చేశారు..రైతులకు రుణామాఫీఆంటీవీ మూడేకరాలు ఆంటీవీ ఉచితఎరువులు ఆంటీవీ చివరకు ఇవ్వకుండావాళ్ళ చావుకు కారణం అయ్యావు..ఇప్పుడుకొత్తగా వచ్చిన ప్రభుత్వమైన కెసిఆర్...

అక్రమార్కులకు అండగా సీజీఎం

ట్రాన్స్ ఫార్మర్స్ పెన్సింగ్ ఆఫ్ డీటీఆర్ పేరుతో భారీ కుంభ‌కోణం 2022లోనే టీఎస్ఎస్‌పీడీసీఎల్ లో స్కామ్‌ 47 మంది డీఈ, ఏడీఈ, ఏఈలను రక్షిస్తున్న మురళి కృష్ణ స్క్వేర్ ఫీట్ పనులకు రూ. 56 కుగాను రూ. 384 చొప్పున వ‌సూలు కోట్ల రూపాయల సర్కార్ సొమ్ము స్వాహా ఆర్టీఐలో వివరాలు కోరగా సమాచారం ఇవ్వని వైనం స.హ. చట్టాన్ని ఉల్లంఘించి తప్పుడు...

ప్లేట్ల బుర్జు ఎంజిఎంఎచ్ లోశ్రమ దోపిడీ

ఆధునిక ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో పనిచేస్తున్న 224 మంది సెక్యూరిటీ అండ్ పేషెంట్ కేర్ టేకర్స్, పారిశుద్ధ్య కార్మికులుగా విధులు శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేటు ఏజెన్సీ కమిషన్ దందా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.2,611 లు టోఫీ జీవో నెం.60 ప్రకారం రూ.15,600ల జీతం ఈఎస్ఐ, పీఎఫ్ కటింగ్ పోగా రూ.13,611 రావాలి ఏజెన్సీ చెల్లిస్తున్న జీతం రూ.11వేలు మాత్రమే సూపరింటెండెంట్...

ఆదాబ్ ఎఫెక్ట్

'ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్ కుడితే రూ.50లు'సర్కార్ బడులంటే గింత చులకనా.!అనే శీర్షికతో గత నెల 21న కథనం ప్రచురణఆదాబ్ కథనానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వంరూ.50 నుంచి రూ.75లకు పెంచుతూ సర్కార్ నిర్ణయంఈ విద్యాసంవత్సరం నుంచే రూ.25లు పెంచాలని సీఎం రేవంత్ ఆదేశాలు. "ఖద్దరు చొక్కల నాయకుల కర్చిఫ్ విలువ చేయని దుస్తులు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది....

ఫీజుల నియంత్రణేది.?

క్వాటర్‌ ధర నిర్ణయించారు.. కానీ, స్కూలు ఫీజులు నిర్ణయించలేకపోయారు… కార్పోరేట్‌’ దోపిడీ అడ్డుకునేదెవరూ ఎల్‌.కేజీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అధిక ఫీజులు ప్రైవేటు స్కూల్స్‌, కాలేజీలకు లేని ఫీజు స్ట్రక్చర్‌ కే.జీకి రూ.50 వేల నుంచి లక్షల్లో వసూలు కార్పోరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ కు రూ.2 నుంచి రూ.3లక్షల పైమాటే.. అందినకాడికి దోచుకుంటున్న వైనం విద్య హక్కు చట్టం 2009 అమలు...

గొర్రెల స్కాంలో కీలక పరిణామం,రంగంలోకి ఈడీ

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల స్కాం కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ స్కాం పై దర్యాప్తు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది.గొర్రెల పంపిణిలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ఈడీ గుర్తించింది.ప్రివెన్షాన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ ఈ స్కాం పై దర్యాప్తు చేయనుంది.సంభందించిన...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img