Friday, September 20, 2024
spot_img

cm revanth reddy

ఎంత ఒత్తిడి ఉన్న అక్రమ నిర్మాణాలను కూలగొడతాం

చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం విలాసాల కోసం కొంతమంది చెరువుల్లో ఫామ్ హౌస్ లు నిర్మించారు హైదరాబాద్ నగరంను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పై ఉంది ఆక్రమణదారుల నుండి చెరువులకు విముక్తి కలిగిస్తాం అనంత శేష స్థాపన ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.ఆదివారం హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో...

చెరువుల ఆక్రమణల పై సమాచారం ఇవ్వండి

చెరువులు,కుంటలు ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళు ఉన్న అధికారుల చర్యలు తప్పవు చెరువుల అక్రమాలపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి పరిరక్షణ కోసం స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలి ప్రభుత్వం ఎవరి మీద కక్ష పూరితంగా,వ్యక్తిగతంగా,ఉద్దేశ్య పూర్వకంగా వ్యవహరించడం లేదు ఇది ప్రజాపాలనలో భాగంగా తీసుకున్న చర్య మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలో ఎక్కడైనా చెరువులు,కుంటలు ఆక్రమణకు గురైతే,ఆ అక్రమాల వెనుక ఎంత పెద్దవాళ్ళు...

ఎన్.కన్వెన్షన్ కూల్చివేత,స్పదించిన నాగార్జున

ఎన్.కన్వెన్షన్ కూల్చివేత పై సినీ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు.కోర్టు కేసులకు విరుద్ధంగా కన్వెన్షను కూల్చివేయడం బాధాకరమని తెలిపారు.తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా కన్వెన్షన్ ను కూల్చివేశారని విమర్శించారు.చట్టాన్ని ఉల్లఘించేలా తాము ఎలాంటి చర్యలు చేపట్టలేదని అన్నారు.కనీసం కూల్చివేతలకు ముందు తమకు నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిపారు.కూల్చివేత పై గతంలో కోర్టు స్టె ఇచ్చిందని,కేసు కోర్టులో...

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మ‌హేష్‌కుమార్ గౌడ్‌..?

తెలంగాణ కొత్త పీసీసీ (TPCC) చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణపై శుక్రవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ హైకమాండ్ కీలక సమావేశం ముగిసింది. కొత్త పీసీసీ అధ్యక్ష పదవిపై ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh kumar goud) పీసీసీ చీఫ్ పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది....

ఆదానీని కాపాడడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు

సీఎం రేవంత్ రెడ్డి గత ప్రధానులు చేసిన అప్పులు కంటే నరేంద్ర మోదీ రెండింతలు ఎక్కువ చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.గురువారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది.ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,రాహుల్ గాంధీ చట్టసభల్లో ఆదానీ వ్యవహారాన్ని...

రాష్ట్రంలో 50 శాతం రుణమాఫీ కూడా పూర్తికాలేదు

-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో 50శాతం రుణమాఫీ కూడా పూర్తి కాలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.బుధవారం సికింద్రాబాద్ లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు ఉత్సవ్ కార్యక్రమాన్ని అయిన ప్రారంభించారు.ఈ సంధర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి...

తెలంగాణలో ద్రోహులు పరిపాలన చేస్తున్నారు

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన అయిన,బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి తీరుతామని అన్నారు.అసలు రాజీవ్ గాంధీకు తెలంగాణకు ఎం సంబంధం...

గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిశారు.దసరా పండుగ సందర్బంగా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానం అందజేశారు.అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్ పర్సన్ విజయలక్ష్మి తెలిపారు.

హైడ్రాను కట్టడి చేయండి

అధిష్టానం వద్ద మొరపెట్టుకున్న కేంద్ర మాజీ మంత్రి పళ్లం !- హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను పక్కనబెట్టాలని డిమాండ్- పళ్లం రాజు తీరుపై రాష్ట్ర నేతల్లో అసంతృప్తి- హైడ్రాపై వస్తున్న ఆదరణను చూసి ప్రధాన ప్రతిపక్షం సైలెంట్- ఎంట్రీ అయితే తీవ్ర వ్యతిరేకత రావచ్చనే అంచనాలో ప్రభుత్వ పెద్దలు హైడ్రా…! కబ్జాలదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం. తెలుగు...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img