215 మంది అభ్యర్డులు హాజరు
జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు
నీట్ పిజి పరీక్ష సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తెలిపారు. ఆదివారం ఎస్ వి ఇంజనీరింగ్ కాలేజీ నందు జరుగుతున్న నీట్ పిజి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ...
జిల్లా రిజిస్ట్రార్ ని కూడా లెక్క చేయని వైనం…
రిజిస్ట్రార్ ఆఫీస్ లో కలెక్షన్ కింగ్స్…?
వార్త రాసిన ఆదాబ్ జర్నలిస్ట్ పై బ్రోకర్ల తిరుగుబాటు..
దళారీలను పెంచి పోషిస్తున్న అధికారులు..
నల్గొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దళారుల దందా జోరుగా సాగుతోంది. అధికారులకు దళారులు చెప్పిందే వేదం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెలలో సబ్ రిజిస్టర్ నగేష్...
కోర్టు కెవియట్ పిటిషన్ను పట్టించుకోని తహశీల్దారు!
కలెక్టర్, ఆర్డీఓ ఉత్తర్వులు కూడా విలువ లేని కాగితాలా?
కోర్టులంటే గౌరవం లేదు, పైఅధికారులనే భయం లేదు, ప్రజల విజ్ఞప్తులకు విలువలేదు..
వృద్ధ మహిళ మొర వింటే మానవత్వమే కదా?
ప్రజల హక్కుల పరిరక్షణకు అడ్డుగా నిలుస్తున్న నల్లగొండ తహశీల్దారు కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల దందాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కోర్టులో...
ఖరీదైన ప్రాంతాల్లో రెడ్డి అధికారులను నియమించిన ప్రభుత్వం
హెచ్ఎండీఏ పరిధిలో కిలోమీటర్ల మేర వారి హవానే!
వెలమ ముఖ్యమంత్రి హయాంలో వెలమలదే రాజ్యాధికారం
రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో రెడ్డిలదే రాజ్యమేనా
అసలు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఏం జరుగుతోంది
ఖరీదైన భూములను కొల్లగొట్టడానికే అనునయులను నియమించుకున్నారా?
ప్రజలకు జవాబు దారితనంగా పనిచేయని ప్రభుత్వాలు
ప్రజల అనుమానాలను తీర్చేందుకు ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో
హైదరాబాద్, ఔటర్...
రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి
అన్ని విభాగాలు పరిశుభ్రంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి శాఖ అధికారి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరం నందు ఆసుపత్రిలోని...
అక్రమంగా ప్రభుత్వ భూములు దారాదత్తం..
మాజీ సైనికుని కోటాలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసిన బడా భూస్వామి..
సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం, నందాపురం గ్రామంలో భూ దోపిడీ
30 ఎకరాల పట్టా భూములు ఉన్న భూస్వామికి సైనికుడి కోటాలో ప్రభుత్వ భూమి కేటాయింపు!
తిరుమలగిరి మండల రెవిన్యూ అధికారుల బరితెగింపు!
సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ భూముల దుర్వినియోగం మరోసారి...
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా రెవెన్యూ...
వాలంటీర్లు ముందుండాలి - కలెక్టర్ పమేలా సత్పతి
ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, దుర్ఘటన సమయంలో ప్రజలను రక్షించేందుకు ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రెవిన్యూ శాఖ విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని 120 మంది డిగ్రీ విద్యార్థులు, ఎన్. సి. సి వాలంటీర్లకు 12 రోజులపాటు ఇవ్వనున్న...
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్, పోలీస్ బందోబస్తు
అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
ఈనెల 4న నీట్ పరీక్ష.. వికారాబాద్ లో 5 పరీక్ష కేంద్రాలు
మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్ష నిర్వహణ
నీట్ పరీక్షలు ఎలాంటి సంఘటనలకు తావునీయకుండా సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా...
ఎన్టీఆర్ భరోసా ద్వారా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులతో కలిసి విజయవాడ అర్బన్ పరిధిలోని రామలింగేశ్వరనగర్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దాయనా బాగున్నారా.. పెన్షన్ సమాయానికి అందుతోందా?, ఆరోగ్యం ఎలా ఉంది? ఎవరైనా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నారా? అంటూ లబ్ధిదారులను ఆత్మీయంగా...