Tuesday, April 1, 2025
spot_img

congress party

రాజీవ్ యువ వికాసం పథకం ఒక వరం

నియోజకవర్గంలో సుమారు 5వేల మంది నిరుద్యోగులకు ఉపాధి షాద్ నగర్ ఆర్టీసీ డిపోకు మరో 18 కొత్త బస్సులు మీడియాతో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గత ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్కో హామీని ప్రభుత్వం చిత్తశుద్ధిగా నెరవేరుస్తూ వస్తోందని ఆరు హామీల్లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.....

కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరిగేనా..?

గత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తల భూములు కొల్లగొట్టిన ఎమ్మెల్యే బ్రదర్స్.. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్నిరోజులైనా వారికి న్యాయం జరగక పోవడంలో మతలబెంటి..? నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాలు చేసిన డాక్యుమెంట్లను ఈడి అటాచ్ చేసినా వీరి ఆగడాలు ఆగడం లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం లో నేటికీ న్యాయం జరగడం లేదని ఆవేదన...

రైతుభ‌రోసా పైస‌లు క్రాప్‌లోన్ వ‌డ్డీల‌కే..

లోన్‌ రెన్యువల్‌ చేసుకోలేదని హోల్డ్‌లో రైతుల ఖాతాలు వడ్డీ కిందకు రైతు భరోసా డబ్బులు పోగా.. కొందరు ఎదురు చెల్లిస్తున్న పరిస్థితి.. పైసలు డ్రా చేసుకోలేక ఆందోళన చెందుతున్న రైతులు సర్కారు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడంతో రైతులకు తిప్పలు.. యాసంగి సీజన్‌ కు గాను పెట్టుబడి సాయం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలలో రైతు...

అమిత్‌ షా అంబేద్కర్‌ను అవమానపరిచారు..

అసెంబ్లీ ముందు తెలంగాణ కాంగ్రస్‌ నేతల ధర్నా తమకు దేవుడికన్నా ఎక్కువేనన్న పిసిసి చీఫ్‌ అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షాను బర్తరఫ్‌ చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. పార్లమెంట్‌ లో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. అమిత్‌ షా అంబేద్కర్‌ ను అవమానపరిచారని.....

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన బీసీ సంఘాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసినందుకు బీసీ సంఘాలు సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపాయి.బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషర్ మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి...

బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్

అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందరి ఏకాభిప్రాయం మేరకు తక్షణం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యం, న్యాయస్థానాలు లేవనెత్తిన...

రాజకీయంగా ఎదుర్కోలేక శ్రీనివాస్ గౌడ్ పై కుట్రలు

వికలాంగుల కాలనీను కులగొడితే బాధితులకు శ్రీనివాస్ గౌడ్ కుటుంబం అండగా నిలిచింది శ్రీనివాస్ గౌడ్ కుటుంబ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారు కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‎ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు చేస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన చారి ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‎నగర్...

పెంచిన డైట్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలి

అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాలనే ప్రతిపాదనకు ఆమోదం 7,65,705 మంది విద్యార్థినీ, విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌నం సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ మల్లు రవి, సంబంధిత అధికారులు రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహలలో ఉంటున్న విద్యార్థిని, విద్యార్థులకు పెంచిన డైట్, కాస్మొటిక్ చార్జీలను పది రోజుల్లోగా అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్...

సమగ్ర కుల గణనకు ప్రజలందరూ సహకరించాలి

ఈ నెల 06 నుండి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల గణన సర్వే కామారెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించింది సర్వేను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది నవంబర్ 30 లోపు సమాచార సేకరణ పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం సర్వేకు ప్రజలందరూ సహకరించాలి రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS