కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు
బీఆర్ఎస్ కు పదేళ్లు పడితే కాంగ్రెస్ కు ఐదేళ్లూ కూడా పట్టదు
నిరుద్యోగ భృతి ఇస్తామని హస్తం పార్టీ మాట తప్పింది
జాబ్ కాలెండర్ ఎటు పోయింది సీఎం రేవంత్ .?
కాలేజీ అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్న విషయమే మర్చిపోయారు
నిరుద్యోగుల మహాధర్నాలో పాల్గొన్న కేంద్రమంత్రి
కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని కేంద్రమంత్రి...
తెలంగాణలో మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీ అయిన అధికారులు :
రవాణ,హౌసింగ్,జీఏడీ స్పెషల్ సీఎస్గా వికాస్రాజ్
జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మహేష్ దత్
గిరిజన సంక్షేమశాఖ కమిషనర్గా ఎ.శరత్
గిడ్డంగుల కార్పొరేషన్ ఎండీగా కొర్రా లక్ష్మి
రెవెన్యూ,డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ స్పెషల్ సెక్రటరీగా ఎస్.హరీష్
మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్గా...
ప్రభుత్వం రాగానే అభయ హస్తం దరఖాస్తులు
అన్ని ఆన్ లైన్ చేసినట్టు వెల్లడి
ఏడు నెలలైనా ఆ ఊసే లేదు
మరోసారి అప్లికేషన్ చేసుకోవాలని లీకులు
ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ రేషన్ కార్డు లింక్
తాజాగా రైతు రుణమాఫీకి సైతం తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి
తీవ్ర వ్యతిరేకత రావడంతో నిబంధన తొలగింపు
రేషన్ కార్డులో కొత్త నిబంధనలు అంటూ కాంగ్రెస్ జాప్యం
పదేండ్ల...
తార్నాకలోని ఆర్టీసీ ఆసుప్రతిలో ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలనుప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
డ్రైవర్లు,కండక్టర్లకు,సిబ్బందికి మెరుగైన వైద్యం
ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం: మంత్రి పొన్నం ప్రభాకర్
ఆర్టీసీలో పనిచేసే పై స్థాయి సిబ్బంది నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరికీ మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రవాణా,బీసీ...
అమ్మవారి ఆశీర్వాదాలతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుంది :మంత్రి పొన్నం ప్రభాకర్
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీర్వాదాలతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.శనివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.పొన్నం ప్రభాకర్ తో పాటు ఏఐసిసి...
నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది
త్యాగాల పునాదుల పై తెలంగాణ ఏర్పడింది
ప్రభుత్వం మొదటి ప్రాధ్యానత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే
మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించాం
పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది
"రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం" ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడమే అని అన్నారు...
ఉస్మానియా యూనివర్సిటీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
బీఆర్ఎస్ పార్టీ కుట్రలను నిరుద్యోగులు నమ్మలేదు
అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది
నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకే గ్రూప్ 02 వాయిదా : టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్
నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ విచ్చినం చేయాలనీ కుట్ర చేసిన నిరుద్యోగులు వారిని నమ్మలేదని తెలిపారు...
రైతు రుణమాఫీ చేస్తున్న మీకు పెద్ద నమస్కారాలు.. కానీ, దీనివల్ల మరి ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు జేస్తున్నరు కదా.. అసలు అన్నదాతలను అప్పుల పాలు జెయ్యకుంటే ఇంకా బాగుండు కదా.. అగ్గువకే విత్తనాలు, ఉచిత ఎరువులు, ఉపాధి హామీ కూలీలను వ్యవసాయ పనులకు పంపిస్తే, పంటకు గిట్టుబాటు రేటు ఇస్తే మంచిగుండు.. రైతే...
జమ్ముకశ్మీర్లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...