Saturday, September 21, 2024
spot_img

congress party

బీఆర్ఎస్ లో అయోమయం,పార్టీకి గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు.తాజాగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.శనివారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అయిన కాంగ్రెస్ గూటికి చేరారు.అరికపూడి గాంధీకి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అరికపూడి గాంధీతో పాటు ముగ్గురు కార్పొరేటర్లు...

బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ కాంగ్రెస్ లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే తో కాంగ్రెస్ లోకి అయిన అనుచరులు

అవినీతి నుండి తప్పుకునేందుకు కాంగ్రెస్ కి కేసీఆర్ సపోర్ట్

కేంద్రమంత్రి బండిసంజయ్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేల చేరికల పై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపుతున్నారని విమర్శించారు.గత ప్రభుత్వం హయాంలో చేసిన అవినీతి నుండి తప్పుకునేందుకు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో పోలీసుల ద్వారా నిరుద్యోగులను కాంగ్రెస్...

జులై 16న కలెక్టర్లు,ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 16న సచివాలయంలో జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో సమావేశం కానున్నారు.ప్రధానంగా తొమ్మిది అంశాల పై అధికారులతో చర్చించునున్నారు.ఈ సమావేశానికి ప్రభుత్వ శాఖ ముఖ్యకార్యదర్శులు,కార్యదర్శులు,ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.ప్రజాపాలన,ధరణి,వ్యవసాయం,వైద్యం,ఆరోగ్యం,మహిళా శక్తి,విద్య,శాంతి భద్రతలు,డ్రగ్స్ నిర్ములన తదితర అంశాల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చిస్తారు.

బోనాల జాతర పాట ఆవిష్కరణ

గురువారం సచివాలయంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో సుపధ క్రియేషన్స్ రూపొందించిన బోనాల జాతర పాట - 2024 ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టూరిజం,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.అనంతరం స్క్రీన్ ద్వారా పాటను మంత్రులు వీక్షించారు.తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు ప్రతిరూపంగా బోనాల పాటను రూపొందించారని మంత్రులు పేర్కొన్నారు.ఈ...

జులై 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

జులై 24 నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్,స్పీకర్ ప్రసాదరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ప్రభుత్వ విప్‌లు,సీఎస్‌,డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.జులై 24 నుండి జరిగే అసెంబ్లీ సమావేశంలో పూర్తిస్థాయి బడ్జెట్ తో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటించే...

నేను తప్పు చేయలేదు,పోలీసులకు ప్రభాకర్ రావు లేఖ

ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎస్.ఐ.బి చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు లేఖ రాశారు.గత నెల జూన్ 26న ఇండియాకి రావాల్సి ఉండగా,అనారోగ్య కారణాల వల్ల అమెరికాలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.క్యాన్సర్,గుండే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాని,వైద్యుల సూచనల మేరకు అమెరికాలోనే చికిత్స పొందుతున్నాని తెలిపారు.ఒక పోలీస్ అధికారిగా...

కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తుంది

( బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ ) డీఎస్సీ పరీక్ష వాయిదా కోసం ఉస్మానియా యూనివర్సిటీ వద్ద పోరాటం చేస్తున్న విద్యార్థులతో పాటు జర్నలిస్ట్ లపై పోలీసులు చేయి చేసుకోవడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ.బుధవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.ఈ సంధర్బంగా రాణి...

బీఆర్ఎస్ సర్కార్ లో.. బ‌ది’లీలలు’

గ‌త ప్ర‌భుత్వంలో యధేచ్చగా అక్ర‌మ బ‌దిలీలు నాటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండదండలతో అరాచకాలు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందే పలువురికి స్థాన‌చ‌ల‌నం ఎక్సైజ్ శాఖలో నిజాయితీప‌రుల‌కు తీవ్ర అన్యాయం ప్ర‌శ్నించిన అధికారుల‌కు, ఉద్యోగుల‌కు వేధింపులు నేడు అదే కంటిన్యూ చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.? యువరాజు పెత్తనానికి అధికారుల ఫుల్ సపోర్ట్ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలు అంతా ఇంతాకాదు. మంత్రులు,...

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.15 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్ ల బదిలీలు.. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగవత్.. హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా.. టీఎస్జీపీ బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్.. గ్రేహౌండ్స్...
- Advertisement -spot_img

Latest News

లోయలో పడ్డ బస్సు,ముగ్గురు జవాన్లు మృతి

జమ్ముకశ్మీర్‎లోని బుడ్గం జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడింది.ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు.సుమారుగా 30 మంది గాయపడగా,06 మంది జవాన్ల...
- Advertisement -spot_img