Friday, September 20, 2024
spot_img

congress party

ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం

ఈ నెల 20న సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.సాయంత్రం 04 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.రాష్ట్రంలో వరదలు,కేంద్ర ప్రభుత్వ సహాయం,రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటాం

మంత్రి పొన్నం ప్రభాకర్ గణేష్ ఉత్సవాలు,మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉన్న కారణంగా హైదరాబాద్ నగరంలో మూడు కమిషనరేట్ల పరిధిలో రాజకీయ పార్టీల ర్యాలీలకు,నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ,గణేష్ శోభయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ అన్నీ ఏర్పాట్లు చేసిందని తెలిపారు.సీఎం ఆదేశాల మేరకు శాంతిభద్రతలకు...

వరద బాధితులకు సహాయార్థం

బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్స్,డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్,వాక్సన్ యూనివర్సిటీ,ఏఎంఆర్ ఇండియా సంస్థ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందజేత వరద బాధితుల సహాయార్థం వెస్ట్రన్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 01 కోటి రూపాయల విరాళం అందించింది.కంపెనీ ప్రతినిధులు ఆర్.సుదర్శన్ రెడ్డి,ఏపీ సంజయ్ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి...

హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు

రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలి డీజీపీను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలను భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ జితేందర్‎కు ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణ,హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‎ను దెబ్బతీసే పనిలో బీఆర్ఎస్ ఉందని విమర్శించారు.రాష్ట్రంలో...

మాజీ మంత్రి హరీష్ రావు హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి,బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.పీఏసి ఛైర్మన్ అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్ళి సమావేశం నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో హరీష్ రావుతో పాటు పలుపురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.గురువారం సీపీ కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలో తన భుజానికి గాయమైందని,ఆసుపత్రికి వెళ్ళడానికి...

ప్లాన్ ప్రకారమే నాపై దాడి జరిగింది

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రాష్ట్రంలో ఎమ్మెల్యేకు రక్షణ లేనప్పుడు,ప్రభుత్వం సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఇస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ ప్రశ్నించారు.గురువారం అయిన నివాసం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ తన అనుచరులతో కలిసి కొండాపూర్‎లోని కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు.కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ఆరేకపూడి అనుచరులు పెద్ద...

ఎమ్మెల్యే పాడి కౌశిక్ పై జరిగిన దాడిని ఖండించిన హరీష్ రావు

ఎమ్మెల్యే పాడి కౌశిక్ పై జరిగిన దాడిని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు.బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకొని తమ నాయకుల పైనే దాడి చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే పాడి కౌశిక్ పై దాడి జరిగిందని విమర్శించారు.రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ...

కూల్చివేతలపై స్టే తెచ్చుకున్న,కోర్టులో కొట్లాడుతం

సీఎం రేవంత్ రెడ్డి నాలాల ఆక్రమణల వల్లే వరదలు రావడంతో పేదల ఇళ్లులు మునిగిపోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.బుధవారం తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సంధర్బంగా అయిన మాట్లాడుతూ,కొంతమంది పెద్దలు ప్రాజెక్ట్‎ల వద్ద ఫాంహౌస్‎లు నిర్మిస్తున్నారని మండిపడ్డారు.ఆ ఫాంహౌస్‎ల నుండి వచ్చే డ్రైనేజ్...

రాహుల్ గాంధీపై అమిత్ షా ఫైర్

దేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం రాహుల్ గాంధీకి అలవాటైపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు.అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యల పై అమిత్ షా స్పందించారు.దేశాన్ని విభజించే కుట్ర చేసే శక్తులతో నిలబడటం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.విదేశి వేదికల పై దేశ భద్రత,మనోభావాలను...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img