Tuesday, July 8, 2025
spot_img

congress party

తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు : రవాణ,హౌసింగ్‌,జీఏడీ స్పెషల్ సీఎస్‌గా వికాస్‌రాజ్ జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా మహేష్‌ దత్‌ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌గా ఎ.శరత్‌ గిడ్డంగుల కార్పొరేషన్‌ ఎండీగా కొర్రా లక్ష్మి రెవెన్యూ,డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ స్పెషల్‌ సెక్రటరీగా ఎస్‌.హరీష్‌ మేడ్చల్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌గా...

రేషన్ కార్డుల జారీ ఎప్పుడో..!

ప్రభుత్వం రాగానే అభయ హస్తం దరఖాస్తులు అన్ని ఆన్ లైన్ చేసినట్టు వెల్లడి ఏడు నెలలైనా ఆ ఊసే లేదు మరోసారి అప్లికేషన్ చేసుకోవాలని లీకులు ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ రేషన్ కార్డు లింక్ తాజాగా రైతు రుణమాఫీకి సైతం తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి తీవ్ర వ్యతిరేకత రావడంతో నిబంధన తొలగింపు రేషన్ కార్డులో కొత్త నిబంధనలు అంటూ కాంగ్రెస్ జాప్యం పదేండ్ల...

వైద్య పరీక్షా కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తార్నాకలోని ఆర్టీసీ ఆసుప్రతిలో ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలనుప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ డ్రైవర్లు,కండక్టర్లకు,సిబ్బందికి మెరుగైన వైద్యం ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం: మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీలో పనిచేసే పై స్థాయి సిబ్బంది నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరికీ మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు రవాణా,బీసీ...

ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్

అమ్మవారి ఆశీర్వాదాలతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుంది :మంత్రి పొన్నం ప్రభాకర్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆశీర్వాదాలతో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.శనివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.పొన్నం ప్రభాకర్ తో పాటు ఏఐసిసి...

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడతాం

నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది త్యాగాల పునాదుల పై తెలంగాణ ఏర్పడింది ప్రభుత్వం మొదటి ప్రాధ్యానత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగ నియామక పత్రాలను అందించాం పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది "రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం" ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడమే అని అన్నారు...

నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు గ్రూప్ 02 వాయిదా

ఉస్మానియా యూనివర్సిటీ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం బీఆర్ఎస్ పార్టీ కుట్రలను నిరుద్యోగులు నమ్మలేదు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకే గ్రూప్ 02 వాయిదా : టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ విచ్చినం చేయాలనీ కుట్ర చేసిన నిరుద్యోగులు వారిని నమ్మలేదని తెలిపారు...

ఒక్క సారి ఆలోచించుర్రి సారూ..!

రైతు రుణమాఫీ చేస్తున్న మీకు పెద్ద నమస్కారాలు.. కానీ, దీనివల్ల మరి ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు జేస్తున్నరు కదా.. అసలు అన్నదాతలను అప్పుల పాలు జెయ్యకుంటే ఇంకా బాగుండు కదా.. అగ్గువకే విత్తనాలు, ఉచిత ఎరువులు, ఉపాధి హామీ కూలీలను వ్యవసాయ పనులకు పంపిస్తే, పంటకు గిట్టుబాటు రేటు ఇస్తే మంచిగుండు.. రైతే...

ముందు నిర్మాణం,తర్వాత పర్మిషన్

( కొత్త నిబంధనలు తీసుకొచ్చిన దమ్మాయిగూడ కమిషనర్ రాజ మల్లయ్య ) దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఇష్టారాజ్యం అక్రమ కట్టడాలకు కేరాఫ్ అడ్రస్ పర్మిషన్ లేకుండానే స్కూల్ బిల్డింగ్ 90శాతం నిర్మాణం మాముళ్ల మత్తులో మున్సిపల్ అధికారులు ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించిన హెచ్ఎండీఏ చోద్యం చూస్తుండడంపై స్థానికుల ఆగ్రహం సీడీఎంఏ కమిషనర్ ద‌మ్మాయిగూడ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ను విధుల నుండి తొల‌గించాలని ప్ర‌జ‌ల డిమాండ్‌ 'ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు...

ఎన్ని సమస్యలు ఎదురైన రైతులకు రుణమాఫీ చేస్తున్నాం

ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ రూ.లక్ష రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి తొలివిడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాలోరూ.7 వేల జమ కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలశాసనమే ఈ నెలాఖరులోగా వరంగల్ లో కృతజ్ఞత సభ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది : సీఎం రేవంత్...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణలో ఫిల్మ్ స్టూడియో

రేవంత్ రెడ్డితో ప్ర‌ముఖ సినీ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ భేటీ యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ స్టూడియోల ఏర్పాటుకు సంసిద్ధ‌త‌ తెలంగాణలో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS