Friday, September 20, 2024
spot_img

congress party

బాధితులందరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తాం

సీఎం రేవంత్ రెడ్డి వరదల వల్ల నష్టపోయిన వారందరిని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహబూబాబాద్ లో పర్యటించారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆవాసం కోల్పోయిన బాధితులను సీఎం రేవంత్ పరామర్శించారు.అనంతరం మంత్రులు,ఎమ్మెల్యేలు,అధికారులతో కలిసి పురుషోత్తమాయ గూడెంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,వరద బాధితులందరికీ ఇందిరమ్మ...

రేపు తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ,ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.భారీ వర్షాలు కురుస్తున్న దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేర్కొన్నారు.అన్ని ప్రభుత్వ శాఖల సెలవులను కూడా రద్దు చేస్తున్నామని,అధికారులతో పాటు మంత్రులు 24 గంటలు అందుబాటులో ఉండాలని తెలిపారు.పలు చోట్ల రహదారుల పైన...

కాంగ్రెస్ కు జై కొడతారా,పోటీకి దిగుతారా..?

ఏపీకి చంద్ర‌బాబు నాయుడు సీఎం..తెలంగాణకేంటి లాభం ? తెలంగాణ‌లో కాంగ్రెస్తో దోస్తీ..ఏపీలో జనసేన,బీజేపీల‌తో పొత్తులు.. ? తెలంగాణ‌లో పార్టీనే నమ్ముకున్న కార్యకర్తలు ఎలా తీసుకొవాలి ? రెండు కండ్లన్న బాబు ఒకే కంటితో ఏపీనే ఎందుకు చూస్తున్నారు ? ఏపీ లో టీడీపీ గెలిస్తే తెలంగాణ లీడర్లకు ఏం లాభం జరిగింది..? ఆస్తులను కాపాడుకోవడానికే పార్టీ నడుస్తోందన్న ప్రచారంలో నిజమెంత ? పతనావస్థలో...

టీటీడీ మాదిరిగా యాదగిరిగుట్ట అభివృద్ధి

గుట్ట అభివృద్ధి పై సీఎం కీలక ఆదేశాలు యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు నియామకం యాదగిరిగుట్ట ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డు ఏర్పాటు చేయాలనీ సీఎం రేవంత్ ఆదేశించారు.టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి,విధి విధానాలు ఉండాలని సూచించారు.స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రాజెక్టుల్లో భాగంగా దేవాలయాల అభివృద్ధిపై సచివాలయంలో ఉన్నతాధికారులతో...

బీఆర్ఎస్ పార్టీను వదిలే ప్రసక్తే లేదు

కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు పార్టీ కోసం కష్టపడే వారిని బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు గుర్తించావు.. ఓవైసీ వార్నింగ్స్ కు కాంగ్రెస్ బయపడుతుంది 2028లో అధికారంలో వచ్చేది బీజేపీ పార్టీయే కాంగ్రెస్,బీఆర్ఎస్,ఎంఐఎం పార్టీలపై కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ కోసం కస్టపడే వాళ్ళను కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు గుర్తించావు అని ఆరోపించారు.శుక్రవారం నాగోల్ లో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ వర్క్...

బీసీ డిమాండ్ల సాధనకై అఖిలపక్ష సమావేశం

రాష్ట్రంలో కులగణనను వెంటనే మొదలు పెట్టండి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం ఇవ్వాల్సిందే అఖిలపక్ష రాజకీయ పార్టీలతో,బీసి,కుల సంఘాల ప్రతినిధులతోప్రభుత్వం వెంటనే సమావేశం నిర్వహించాలి రాజకీయ,బీసి కుల సంఘాల అఖిలపక్ష సమావేశంలో ఆర్.కృష్ణయ్య డిమాండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 08 నెలలు గడుస్తున్నా కులగణనను చేపట్టకపోవడం,బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ఒక్క అడుగు ముందుకు...

అక్రమార్కులను హడలెత్తిస్తున్న హైడ్రా..

హైదరాబాద్ లో ఇప్పుడు ఎవరి నోటా విన్న హైడ్రా,హైడ్రా,హైడ్రా ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన హైడ్రాకు సామాన్య ప్రజల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంటే..అటు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి..హైడ్రా ఎప్పుడు ఏ కట్టడంపై చర్యలు తీసుకుంటుందో అని అక్రమార్కులుబిక్కు,బిక్కు మంటూ దిక్కులు చూస్తున్నారు..కొంతమంది అయితే వారిదాకా రాకముందే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు..చూడాలి న్యాయస్థానంలో అక్రమార్కులకు...

హైడ్రా పేరుతొ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

అధికారులను హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతొ బెదిరింపులకు పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.హైదరాబాద్ లో జరుగుతున్నా ఆక్రమణల కూల్చివేతల నేపథ్యంలో హైడ్రా పేరు చెప్పి కొంతమంది అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.హైడ్రా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసే...

హైడ్రాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన గౌడ కలుగీత సంఘాల సమన్వయ కమిటీ

హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేసి,పర్యవరణాన్నిరక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్న హైడ్రా కు గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ తెలిపారు.చిక్కడపల్లిలోని సమన్వయ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా బాలగౌని బాల్ రాజ్ గౌడ్,రాష్ట్ర కన్వీనర్ అయిలి...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img