తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహీల్స్లోని అయిన నివాసంలో తనిఖీలో చేపట్టారు. హిమాయత్సాగర్ లోని పొంగులేటి ఫాంహౌస్ తో పాటు అయిన కుమార్తె, బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం కాకముందే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
ముఖ్యంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పై రోజురోజుకు అంతకు అంత పెరుగుతున్న వ్యతిరేకత
ఇప్పటికైనా తన పంతం మార్చుకోవాలని తన సన్నిహితులు చెప్పిన వినని దుస్థితి
ప్రజలకు హాని కలిగించే ఫ్యాక్టరీ ప్రారంభించడం ఇది మీకు తగునా ఎమ్మెల్యే
ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు
కాంగ్రెస్...
కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ
మాజీ మంత్రి, భారాస పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు (harish rao) పై కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హరీష్రావు ఇంటిపై దాడి చేస్తామని హెచ్చరించారు. సోమవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రైతులకు రూ. 2...
స్థానిక సంస్థల ఎన్నికలు,ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కార్యాచరణ
పార్టీ బలోపేతానికి మంత్రుల ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం
సెప్టెంబర్ 25 నుండి గాంధీభవన్ లో ప్రజలు,కార్యకర్తలతో మంత్రుల ముఖముఖి
స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజా పాలన-ఇందిరమ్మ రాజ్యం నిర్మించే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది.ఇప్పటినుండే పార్టీ బలోపేతానికి కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు సరికొత్త...
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి దీర్ఘకాలంలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి
ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని సర్కార్ యోచన
వైద్యా ఆరోగ్య,పౌర సరఫరాలశాఖ మంత్రులు,అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి దీర్ఘకాలంలో వైద్య సేవలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుంది.దీంట్లో భాగంగానే ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్...
యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలి
బామ్మర్ది కథను సృష్టించి కేటీఆర్ బద్మాష్ నాటకాలు ఆడుతున్నారు
రాష్ట్రంలో బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని తేలిపోయింది
కేటీఆర్ నోటికొచ్చిన అబద్ధాలాడుతూ,ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
యాదాద్రి దేవాలయ నిర్మాణ పనుల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి...
సీఎం కుటుంబసభ్యుల అవినీతిని తెలుస్తాం
టెండర్లను రేవంత్ రెడ్డి తన బావమరిదికి కట్టబెట్టారు
బావమరిది వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరుకున్నారు
ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది
అమృత్ టెండర్లో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా
పొంగులేటి శ్రీనివాస్కి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కలిసి హైకోర్టు సీజే వద్దకు రావాలి
సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధంగా...
రాష్ట్రంలో సామాజిక,ఆర్థిక కులసర్వే నిర్వహించాలని నా సారథ్యంలోని బి.సి.కమిషన్ సూచించింది.
శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.
అందుకు అనుగుణంగా ప్రభుత్వం మార్చి 15,2024న జీవో విడుదల చేసింది.
ముసాయిదా ప్రశ్నావళి కూడా రూపొందించి ప్రభుత్వానికి అందజేశాం
ప్రభుత్వం వెంటనే కార్యాచరణను మొదలుపెట్టాలి
కుల సర్వే కోసం సమయం ఎక్కువగా తీసుకున్నప్పటికీ,సమగ్రంగా పూర్తి చేయడం అవసరం
రాజ్యాంగ సవరణ...
( డిమాండ్ చేసిన పర్యావరణ,అటవీ ప్రేమికులు )
-దామగుండంలో నేవి రాడార్ స్టేషన్..-12 లక్షల ఔషధ మొక్కలు హాంఫట్..-సేవ్ దామగుండం ఫారెస్ట్ పిలుపునిచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ తులసి చందు..-వేలాదిగా కదలివచ్చిన పర్యావరణ,అటవీ ప్రేమికులు..
హైదరాబాద్ మహానగరం కనుమరుగు కానుందా..? దామగుండం అటవీ ప్రాంతం బూడిదగా మారనుందా..?లక్షలాది జీవరాశులు,జీవాన్నిచ్చే వృక్ష సంపద మాయమై పోనుందా..?వికారాబాద్ జిల్లా గుండెల్లో మంటలు...
ఎంఐఎం పార్టీకి,ఓవైసీకి ఉగ్రవాదులతో లింక్స్ ఉన్నాయి
కేంద్రమంతి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఓవైసీ కళాశాలలో ఉగ్రవాది ఫ్యాకల్టీ ఉన్నాడు
మా వద్ద పక్క ఆధారాలు ఉన్నాయి
సెక్యులర్ అని చెప్పుకుంటున్న ఓవైసీ,ఏ ఒక్క హిందూ పండుగను ఎందుకు జరుపుకోరు
అమృత్ స్కీంలో అవినీతి జరిగిందని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నాడు
అవినీతిపై ఆధారాలు ఉంటే ఇవ్వండి
కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగింది
బీఆర్ఎస్ అధికారంలో...
కళ్యాణోత్సవానికి హాజరు కానున్న సిఎం చంద్రబాబు
ఒంటిమిట్టలో రమణీయంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. ఐదవ రోజు ఉదయం మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు.. స్వామి...