Friday, January 24, 2025
spot_img

Congress

ఆరు గ్యారెంటీలని.. అర గ్యారెంటీ అమలు

సర్పంచ్‌ ఎన్నికల్లో ఎక్కడిక్కడ నిలదీయండి బాకీలు అడిగినట్లుగా కాంగ్రెస్‌ నేతలను అడగండి తులం బంగారం సహా హావిూలపై ప్రశ్నించండి చేవెళ్లలో ఉప ఎన్నిక రావడం ఖాయం హావిూలను అమలు చేసేదాకా నిలదీస్తూనే ఉంటా షాబాద్‌ బిఆర్‌ఎస్‌ రైతు ధర్నా సభలో కెటిఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ మాత్రమే అమలు చేశారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ విమర్శించారు....

పాలమూరు జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటా

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు ఇతర ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తాం పాలమూరు జిల్లాను శశశ్యామలం చేసి అన్నపూర్ణ జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నాం నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే త‌దిత‌రులు నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో...

నేతన్నలకు శుభవార్త

త్వరలోనే చేనేత రుణమాఫీ మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్ వెల్లడించిన మంత్రి తుమ్మల తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. మొత్తం 4 విడతల్లో దాదాపు 25 లక్షల రైతుల అకౌంట్లలో...

పోడు రైతులకు సోలార్ పంపు సెట్లు

త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తాం గిరిజన సంక్షేమ శాఖకు ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తాం సక్సెస్‎గా దూసుకెళ్తున్న ప్రజా ప్రభుత్వం ఆటంకాలు వచ్చినా ప్రజావాణి కొనసాగిస్తాం గత పదేళ్లలో తెలంగాణ 70 ఏళ్లు వెనక్కి వెళ్లింది ప్రజావాణికి ఏడాది పూర్తి..ఎన్నో సమస్యలు పరిష్కరించాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణలోని పోడు రైతులకు సోలార్ పంపు సెట్లు అందించనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు....

విగ్రహలు మారుతున్న.. పేదవాడి బ్రతుకులు మారడం లేదు

ఆరు దశాబ్దాల కల సాకారమైన తెలంగాణలో, రెండవసారి తెలంగాణతల్లి విగ్రహ రూపం మారుతుంది…పేదవాడి బ్రతుకులు మాత్రం మారడం లేదు… గులాబీ లీడర్లు వారి స్వలాభం కోసం విగ్రహం ఏర్పాటు చేశారని కాంగ్రెసొళ్ళు అంటుంటే, హస్తం పార్టీ వాళ్లు వారి స్వలాభం కోసం తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు అని గులాబీ లీడర్లు అనబట్టే ! ఎవరు చెప్పే...

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైంది : కేటీఆర్

సోమవారం ఆశా వర్కర్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మంగళవారం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను అయిన పరామర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఆశా వర్కర్ల మీద జరిగిన దాడిపై జాతీయ మానవహక్కుల కమిషన్‎ను కలుస్తామని, మహిళా కమిషన్‎కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో...

భావోద్వేగ క్షణం..మన తల్లి అవతరణం, సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయిన భావోద్వేగ ట్వీట్ చేశారు. భావోద్వేగ క్షణం..మన తల్లి అవతరణం. నాలుగు కోట్ల బిడ్డలం..తీర్చుకున్న రుణం. తల్లీ తెలంగాణమా..నిలువెత్తు నీ రూపం..సదా మాకు స్ఫూర్తిదాయకం. అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడేలా మలిచిన శిల్పి రమణారెడ్డికి జోహార్లు..

తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ ఆడపడుచుల రూపాన్నిఉట్టిపడేలా మలిచిన శిల్పి రమణారెడ్డికి జోహార్లు..ఉద్యమాలకు చిహ్నంగా, ఉద్యమకారులను నిరంతరం స్మరించుకుంటూఉండేలా ఉద్యమకారుల వందలాది చేతులు,తెలంగాణా తల్లిని పైకి ఎత్తుతూ కనిపించే చేతులతోమలిచిన తెలంగాణ తల్లి విగ్రహం, ఉద్యమకారుల త్యాగ ఫలాలను గుర్తుచేస్తాయి.అలంకారాలతో దేవత మూర్తి గుడిలో ఉండాలి, సీదా సాదాగా కనిపించే తల్లి మన ఎదుటఉండాలి, మనకు...

ధ‌ర‌ణికి కొత్త చ‌ట్టం, యాప్‌

ధరణి సమస్యల పరిష్కారానికి డీసెంట్రలైజేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి పోర్ట‌ల్ బాధ్య‌త‌లు త్వరలో 1000 సర్వేయర్ పోస్టులు భర్తీ చేస్తాం రైతుకు మంచి జ‌రిగే ప్ర‌తి సూచ‌న‌ను స్వీక‌రిస్తాం విగ్రహావిష్కరణపై కూడా బీఆర్‌ఎస్ రాజకీయం గత పాలనలో కట్టిన ఇళ్లు గ్రామాల్లో కనబడటంలేదు మా హయాంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు గిరిజన నియోజకవర్గాల్లో ఎక్కువ ఇళ్లు కేటాయిస్తున్నాం మీడియా స‌మావేశంలో మంత్రి పొంగులేటి...

తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం..

ప్ర‌జా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి ప్ర‌భుత్వాలు మారిన‌ప్పుడ‌ల్లా మార్పులు స‌రికాదు కాంగ్రెస్‌పై మండిపడ్డ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ భేటి అసెంబ్లీలో అనుస‌రించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం స‌మావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వమని.. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అంటూ బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -spot_img

Latest News

రైతు దేవుడు క‌దా.. రాజు ఎలా అవుతాడు..

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా..! మరి ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానీ పరబ్రహ్మాన్నే పండిస్తున్న రైతు దేవదేవుడు అవుతాడు కానీ, రాజు ఎలా...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS