Sunday, August 17, 2025
spot_img

cricket

భారత్‌ మమ్మల్ని చూసి భయపడుతోంది

హ్యారీ బ్రూక్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌ బుధవారం ప్రారంభం కానుంది. ఈ టెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ జట్టు 2-1 ఆధిక్యంలో ఉంది. అయితే ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ఎప్పటిలాగే భారత ఆటగాళ్లను రెచ్చగొట్టే విధంగా టెస్ట్‌ మ్యాచ్‌లు ప్రారంభం కావడానికి ముందే మాట్లాడటం భారత అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది....

అదరగొట్టిన భారత మహిళల జట్టు

ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో విజయం సౌథాంప్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై తొలి టీ20 సిరీస్‌?ను 3-2 తేడాతో ఇప్పటికే నెగ్గిన టీమ్ ఇండియా, ఇప్పుడు అదే జోష్‌?లో తొలి వన్డేలో రాణించింది.అలా మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌? శుభారంభం...

పాకిస్థాన్‌ జట్టు భారత్‌కు రావొచ్చు

భారత క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడి 2025 ఆసియా హాకీ టోర్నమెంట్‌కు భారత్‌(India) ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నమెంట్‌లో ఆగస్టు 27న ప్రారంభమై సెప్టెంబర్‌ 7న ముగుస్తుంది. భారత్‌లోని బిహార్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. అయితే ఇటీవల భారత్‌- పాకిస్థాన్‌ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌ హాకీ జట్టు ఇక్కడికి రావడంపై కొద్దిరోజులుగా సందిగ్ధత నెలకొంది....

58 ఏళ్లుగా ఎడ్జ్‌బాస్టన్‌ లో గెలవని టీమిండియా

ఎడ్జ్‌బాస్టన్‌ లో ఇప్పటి వరకు 8 టెస్ట్‌లు ఆడిన టీమిండియా.. ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. ఏడు మ్యాచ్‌ల్లో ఓడిన టీమిండియా ఒకే ఒక్క మ్యాచ్‌ డ్రా చేసుకుంది. అది కూడా 39 ఏళ్ల క్రితం(1986) డ్రా చేసుకుంది. 1967 నుంచి ఈ మైదానంలో టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడుతున్న టీమిండియా ఒక్క విజయం సాధించలేదు....

టి20 పవర్‌ ప్లేలో సరికొత్త రూల్స్‌

బౌలర్లకు అనుకూలంగా కొత్త నిబంధనలు ప్రస్తుతం క్రికెట్‌లో టి20 ఫార్మాట్‌ హవా నడుస్తుంది. ఐపీఎల్‌ రాకతో టి20లకు మరింత క్రేజ్‌ పెరిగిపోయింది. ఫ్యాన్స్‌ కూడా టి20లను చూసేందుకు ఎక్కువగా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఫ్యూచర్‌లో టెస్టు ఫార్మాట్‌, టి20లకు మాత్రమే ఆదరణ ఉండే అవకాశం ఉంది. వన్డేలు కనుమరుగవ్వడం ఖాయం.ఇక టి20ల్లో జూలై నుంచి కొత్త రూల్స్‌...

పాకిస్థాన్‌తో మనం క్రికెట్‌ ఆడవద్దు

ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ వద్దు మాజీ క్రికెటర్‌ శ్రీవాత్సవ్‌ గోస్వామి పాకిస్థాన్‌ చర్యలపై మండిపాటు జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడింది. ఉగ్రవాద చర్యపై యావత్‌ క్రీడా లోకం విచారం వ్యక్తం చేసింది. పలువురు టీమ్‌ఇండియా క్రికెటర్లు బాధితులకు సంతాపం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ శ్రీవాత్సవ్‌ గోస్వామి పాకిస్థాన్‌ చర్యలపై మండిపడ్డాడు. ఇక పాకిస్థాన్‌తో...

ఐపీఎల్‌ గ్రౌండ్‌లో ‘కెమెరా డాగ్‌’

ఈసారి ఐపీఎల్‌మాచ్‌ల్లో విభిన్నమైన, ఆసక్తికరమైన విషయం కనిపించింది. మ్యాచ్‌ సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లే కాదు, ఒక అందమైన రోబోటిక్‌ కుక్క కూడా క్రికెట్‌ ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఐపీఎల్ లో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది బీసీసీఐ....

యువత జీవితాన్ని ఛిదిమేస్తున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

ఈజీ మని కోసం బెట్టింగ్‌లను ఆశయ్రిస్తున్న యువత ప్రస్తుతం జోరుగా సాగుతున్న ఐపీఎల్‌ బెట్టింగ్‌లు ఫేస్‌ బుక్‌ వేధికగా భారీ ప్రమోషన్లు షేర్‌ మార్కెట్‌ పేరుతో భారీగా ప్రమోషన్లు టెలిగ్రామ్‌ వేధికగా విచ్చలవిడిగా గ్రూప్‌లు అప్పుల పాలై రోడ్డున పడుతున్న కుటుంబాలు అవమానాలు భరించలేక ఆత్మహత్యలు ఎంత నిఘా పెట్టిన కొత్త దారుల్లో సాగుతన్న బెట్టింగ్‌లు రోజు కష్టపడి పనిచేసినంత డబ్బు మీరు ఒకే గంటలో...

విశ్వ క్రీడల్లో క్రికెట్‌..

128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ కు అనుమతి ఆరు జట్లు పాల్గొనే అవకాశం జట్ల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభం లాస్‌ ఏంజిలెస్‌ వేదికగా 2028 ఒలింపిక్‌ గేమ్స్‌ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే చివరి సారిగా 1900లో ఒలింపిక్స్‌ లో క్రికెట్‌ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు అంటే, దాదాపు 128 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక లాస్‌...

ఢిల్లీ క్యాపిటల్స్‌ సంచలన విజయం

లక్నోపై ఒక వికెట్‌ తేడాతో ఢిల్లీ విజయం మార్ష్‌ కళ్లు చెదిరే బ్యాటింగ్‌ నరాలు తెగే ఉత్కంఠగా విశాఖపట్టణంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ కింగ్స్‌కు భారీ షాక్‌ తగిలింది. విజయంపై ధీమాగా ఉన్న లక్నోను అశుతోష్‌ చావుదెబ్బ తీశాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఓటమి ఖరారు అనుకున్న మ్యాచ్‌ ఒక్కసారిగా తిప్పి పడేశాడు. తీవ్ర ఉత్కంఠ...
- Advertisement -spot_img

Latest News

డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మకమైన MJF పతకం

లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS