చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్టులా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట గురువారం ముగిసింది.ఆట ముగిసే సమయానికి భారత్ 06 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.ఇక ఈ మ్యాచ్లో అశ్విన్ అద్బుతమైన ప్రదర్శనతో సెంచరీ చేశాడు.108 బంతుల్లో శతకం సాధించాడు.మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది.88...
టీం ఇండియాలో ఫిటెస్ట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే తన పేరు చెప్పుకోవడానికి ఇష్టపడతానని బుమ్ర చెప్పుకొచ్చాడు.ఓ ఈవెంట్ లో అడిగిన ప్రశ్న పై స్పందించాడు.ఈ సంధర్బంగా బుమ్ర మాట్లాడుతూ,నేను ఫాస్ట్ బౌలర్ ని,చాలా మ్యాచ్లు ఆడాను..నేను ఎప్పుడు బౌలర్ల కోసం ఎదురుచూస్తాను అని తెలిపాడు.
టెస్టు సిరీస్లో భారత్తో సత్తా చాటేందుకు బంగ్లాదేశ్ సిద్ధంగా ఉందని ఆ జట్టు ఆటగాడు,పేసర్ నహీద్ రాణా తెలిపారు.భారత్ తో సిరీస్ ఆడేందుకు చాలా బాగా సన్నద్ధం అయ్యాం,దానికి తగ్గతు సాధన కూడా మొదలుపెట్టమని తెలిపాడు.నెట్స్లో కష్టపడితేనే మ్యాచ్లో రాణించొచ్చు..భారత్ బలమైన జట్టే,కానీ మెరుగ్గా ఆడిన జట్టే గెలుస్తుందని పేర్కొన్నాడు.తాజాగా జరిగిన టెస్టుల్లో పాకిస్థాన్ను...
ఇటీవల టీ20 నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ రవీంద్ర జడేజా బీజేపీ పార్టీలో చేరాడు.ఈ విషయాన్ని జడేజా భార్య సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.ఇటీవల బీజేపీ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.దీంట్లో భాగంగానే రవీంద్ర జడేజా గురువారం బీజేపీ పార్టీలో...
కెప్టెన్ రోహిత్ శర్మను సూచించిన సురేష్ రైనా,హర్భజన్ సింగ్
సెప్టెంబర్ లో టీమిండియా బాంగ్లాదేశ్ తో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడబోతుంది.ఈ క్రమంలో భారత మాజీ క్రికెట్ ఆటగాళ్లు సురేష్ రైనా,హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.బాంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వెయ్యొద్దని కెప్టెన్ రోహిత్ శర్మను సూచించారు.ఇదిలా ఉండగా టెస్ట్ క్రికెట్ లో...
భారత సీనియర్ క్రికెట్ ఆటగాడు శిఖర్ ధావన్ కీలక ప్రకటన చేశాడు.అంతర్జాతీయ,దేశీయ క్రికెటర్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు.ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.ఈ సందర్బంగా ఆ వీడియోలో మాట్లాడుతూ,దేశం కోసం ఆడాలనేది నా కల,అదృష్టవశాత్తు ఆ అవకాశం నాకు లభించింది..ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచినవారందరికి ధన్యవాదాలు..జీవితంలో ముందుకు...
అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు సహాయక కోచ్ గా భారత్ కు చెందిన ఆర్ శ్రీధర్ ఎంపికయ్యాడు.గతంలో టీమిండియాకు ఫీల్డింగ్ కోచ్ గా పనిచేసిన శ్రీధర్ ఇప్పటి నుండి అఫ్గాన్ జట్టుకు సేవలందిచునున్నారు.
టెస్ట్ క్రికెట్ కు తాను రిటైర్మెంట్ చేస్తున్నట్లు వస్తున్నా వార్తల పై ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు స్టీవ్ స్మిత్ స్పందించాడు.తన క్రికెట్ కెరీర్ ను ఇప్పట్లో ముగింపు పలికే అవకాశం లేదని స్పష్టం చేశాడు.రానున్న రోజుల్లో ఆస్ట్రేలియాలో బిబిఎల్ ఆడుతానని తెలిపాడు.అన్ని ఫార్మాట్ లో ఆడదానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు.నాకు వచ్చిన ఏ అవకాశాన్ని...
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ధోనీ పై కేసు నమోదైంది.ఆర్కా స్పోర్ట్స్ మ్యానేజ్మెంట్ నిర్వహణ విషయంలో తనను ధోనీ రూ.15 కోట్ల మేర నష్టం చేశాడని యూపీ కి చెందిన రాజేష్ కుమార్ మౌర్య బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు.రూల్ 36 ప్రకారం కేసు నమోదు చేసుకున్న బీసీసీఐ ఆగస్టు 30 లోపు వివరణ...
జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు
24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం
11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు
కేంద్ర నిర్ణయానికి...