Tuesday, April 1, 2025
spot_img

crime

బంధాలు మరిచి నరహాంతకులై..

కుటుంబ వ్వస్థలో పెరుగుతున్న అగాథం విషనాగులై కాటేస్తున్న సోంతవాళ్లు అనుబంధం.. అప్యాయత.. అంతా ఒక నాటకం… అన్న ఒ.. సిని కవి మాటలు నేటి సమాజంలో అక్షర సత్యంగా నిలుస్తున్నాయి. పాలకేడుస్తోందని పాపను పీక పిసికి చంపిన కఠినాత్మురాలు.. భార్యపై అనుమానంతో కన్న బిడ్డల్ని చంపేసిన ఓకసాయి.. తమ అనైతిక బంధాన్ని కళ్లార చూసిన ఓ చిన్నారిని...

గురుకులంలో కీచక ఉపాధ్యాయుడు

తోటి మహిళా ఉద్యోగినికి లైంగిక వేధింపులకు గురిచేసిన ఉపాధ్యాయుడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట ప్రభుత్వ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో తోటి మహిళా ఉద్యోగినిపై గురుకుల ఉపాధ్యాయుడు నైతం శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డాడు. మహిళా ఉద్యోగినిపై దాడి చేసి గాయపరిచాడు. దీంతో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు...

ఏడుగురు గొలుసు దొంగల అరెస్ట్‌

5 మంగళ సూత్రాలు, ఆటో స్వాధీనం ప్రజలకు రక్షణ కల్పించడమే మా ధ్యేయం మెదక్‌ జిల్లా ఎస్పీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి వరుస దొంగతనాలకు పాల్పడుతూ మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించే ఏడుగురు నిధితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించినట్లు మెదక్‌ జిల్లా ఎస్పీ డి.ఉదయ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. మంగళవారం పాపన్నపేట పోలీస్‌...

మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ పట్టివేత

మేడ్చల్ పట్టణంలో డ్రగ్స్ కలకలం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ వ్యక్తి బస్సులో ప్రయాణిస్తూ మేడ్చల్ బస్సు డిపోలో దిగగా నార్కోటిక్ బ్యూరో అధికారులు అతని వద్ద నుండి 600 గ్రాముల డ్రగ్స్‎ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి

రోజురోజుకు లోన్ యాప్ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. వీరి వేధింపులు తట్టుకోలేక అనేకమంది ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి అయ్యాడు. ఈ ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకులు రూ.2 వేల కోసం నరేంద్ర...

తొక్కిసలాట ఘటన పై ఎన్‎హెచ్‎ఆర్‎సీకి ఫిర్యాదు

హైదరాబాద్‎లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై న్యాయవాది రవికుమార్ జాతీయ మానవ హక్కుల కమిషన్‎కు ఫిర్యాదు చేశారు. పుష్ప- 02 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళా మరణించిన విషయం తెలిసిందే. పోలీస్ యాక్ట్ కింద ముందస్తు అనుమతి లేకుండా సంధ్య థియేటర్ ప్రీమియర్...

లగచర్ల ఘటన..పోలీసుల ఎదుట లొంగిపోయిన కీలక నిందితుడు సురేష్

వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర రెవెన్యూ అధికారులపై దాడి కేసులో ఏ02గా ఉన్న భోగమోని సురేష్ ఎట్టకేలకు పోలీసుల మందు లొంగిపోయాడు. ఘటన జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న భోగమోని సురేష్ నేడు పోలీసుల ఎదుట ప్రత్యక్షమయ్యాడు. కలెక్టర్ పై దాడి కేసులో సురేష్‎ను పోలీసులు ఏ02గా చేర్చారు. ఏ01గా...

రేవ్ పార్టీ భగ్నం,06 మంది యువతులు అరెస్ట్

హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీను ఎస్.వో.టీ పోలీసులు భగ్నం చేశారు.గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గెస్ట్ హౌస్‎లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో దాడులు నిర్వహించారు.18 మంది యువతి యువకులను అరెస్ట్ చేశారు.వీరిలో 06 మంది యువతులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సినీ రంగం,సాఫ్ట్‎వేర్ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.వీరి వద్ద నుండి...

రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం,నైజీరియా యువతి అరెస్ట్

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది.రాజేంద్రనగర్ లో 50 గ్రాముల ఎండీఎంఏ ( MDMA ),25 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నైజీరియా దేశానికి చెందిన ఓ యువతిని అరెస్ట్ చేశారు.మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.బెంగుళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసుకొని నగరంలో వాటిని విక్రయిస్తున్నారని...

మదనపల్లి ఘటన ప్రమాదవశాత్తు జరగలేదు

ఏపీ డీజీపీ ద్వారాకా తిరుమలరావు మదనపల్లి ఘటన ప్రమాదవశాత్తు జరగలేదని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.ప్రమాదంపై ఆర్డీవో కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు.క్రిటికల్‌ సెక్షన్‌లో రికార్డులు కాలిపోయాయని,షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరగలేదని అన్నారు.సెలవు రోజు ఎవరి అనుమతితో పనిచేశారో విచారిస్తున్నమనీ,ఆఫీసు కాంపౌండ్‌లో కొన్ని ఫైల్స్‌ కాలిపోయి ఉన్నాయని పేర్కొన్నారు.గది కిటికీ దగ్గర అగ్గిపెట్టె దొరికిందని,ఘటన...
- Advertisement -spot_img

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS