బాలాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన ఘటన చోటు చేసుకొంది. ఇన్స్పెక్టర్ ఎం. సుధాకర్ తెలిపిన వివరాల మేరకు మల్లాపూర్ గ్రామానికి చెందిన జంగయ్య కుమారుడు దుబ్బ శ్రీనివాస్ (56) ఆటో డ్రైవర్, ఇతను తన వృత్తి ద్వారా వచ్చే సంపాదనతో తృప్తి చెందక అక్రమ మార్గంలో డబ్బులు...
బెంగళూరు పోలీసులు మంగళవారం మై ఛాయిస్ ఐటీ వరల్డ్ పై దాడి చేసి నకిలీ కెనాన్ ప్యాక్డ్ టోనర్లను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు ఎం.ఎన్. నాగరాజ్ క్రైమ్ బ్యూరో, బెంగళూరు ఈఐఆర్పి బృందం సహాయంతో హలసూరు గేట్ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ భగవంత్రాయ్ మశ్యాల్...
తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. వరుసగా మూడో కొంతమంది ఆగంతకులు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపారు. జాఫర్ సాదిక్ పేరుతో మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు బెదిరింపులు వచ్చిన హోటళ్లను తనిఖీ చేశారు.
మెట్రో స్టేషన్ కింద వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు
38 మంది అరెస్ట్
హైదరాబాద్లోని కూకట్పల్లి మెట్రో స్టేషన్ వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. సుమారుగా 38 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెట్రో స్టేషన్ వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. మెట్రో స్టేషన్ కింద...
మూడు తండాల్లో, కల్వకుర్తి పట్టణంలో దాడులు
23 లీటర్ల నాటుసారా స్వాధీనం
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రాంతంలో మూడు తండాల్లో, పట్టణంలో ఎక్సైజ్ అధికారులు, ఎస్టీఎఫ్, డిటిఎఫ్ అధికారులు ఒకేసారి కలిసి శనివారం తర్నికల్ తండా, జెపి తండా, రెడ్యాతండా, కల్వకుర్తి టౌన్లో నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించి 23 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు....
సికింద్రాబాద్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఆలయంలో శబ్ధం రావడంతో, అప్రమత్తమైన స్థానికులు ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘాలు ఆలయం...
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భోపాల్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు నార్కోటిక్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో నార్కోటిక్స్ అధికారులు ప్రత్యేక బృందాలతో కలిసి ఫ్యాక్టరీపై దాడులు చేశారు. ఫ్యాక్టరీలో తయారుచేస్తున్న ఎండీ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి...
యూ ట్యూబర్ హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి తనపై లైంగిక దాడికి చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు..ఈ...
యూట్యూబర్ హర్షసాయి పై బాధితురాలు మరోసారి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో హర్షసాయి తనపై ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేయిస్తున్నాడాని సైబరాబాద్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఆధారాలను పోలీసులకు సమర్పించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హర్షసాయి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.తనకు మెయిల్స్ ద్వారా హర్షసాయి వేధిస్తున్నాడు అంటూ బాధితురాలు మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అంతేకాకుండా తన వద్ద నుండి రూ.02 కోట్లు తీసుకున్నానడాని మంగళవారం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో హర్షసాయి పై సెక్షన్ 376, 354,...
వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు
సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...