Friday, September 20, 2024
spot_img

crime news

రహస్య కెమెరాలతో 13వేల నగ్న వీడియోలు,పట్టించిన భార్య

అమెరికాలో చిన్నారులు,మహిళల నగ్న చిత్రాలను రికార్డ్ చేస్తున్న ఓ భారతీయ వైద్యుడిని అతని భార్య పోలీసులకు పట్టించింది.ఆస్పత్రి గదులు,బాత్రూంల్లో రహస్య కెమెరాలతో చిత్రాలు,వీడియోలు రికార్డు చేయడంతో ఉమేర్ ఏజాజ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఒక్క హార్డ్ డ్రైవ్ లోనే 13వేల వీడియోలను గుర్తించారు.ఎంతో మంది మహిళలతో చేసిన లైంగిక చర్యల వీడియోలనూ రికార్డు చేసినట్టు పోలీసు...

గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు

గంజాయిను రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మంగళవారం విజయనగరం పోలీసులు పట్టుకున్నారు.నిందితుల నుండి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.ఉత్తరప్రదేశ్,ఢిల్లీకి చెందిన ముగ్గురు నిందితులు ధర్మపురి ప్రాంతంలోని వసంత విహార్‌ విల్లా నుండి ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.ఈ ముగ్గురు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ గంజాయి...

కర్నూల్ జిల్లాలో దారుణం,హత్యకు గురైన తెదేపా నేత

కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.పత్తికొండ మండలం హొసురులో వాకిటి శ్రీనివాసులు (38) తెదేపా నేతను దుండగులు కళ్ళల్లో కారం చల్లి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.శ్రీనివాసులును దుండగులు దారుణంగా హత్య చేయడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్యామ్...

హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్యకి యత్నించిన మహిళా

హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ లో ఓ మహిళా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది.మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ లో ఓ మహిళా ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది.మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.అప్రమత్తమైన పోలీసులు ట్యాంక్ బండ్ శివతో కలిసి హుస్సేన్ సాగర్ లోకి దూకిన మహిళను బయటికి తీసుకొచ్చి వెంటనే సమీపంలోని...

డ్రగ్స్‌ ఫేడ్లర్‌ మస్తాన్‌ సాయి అరెస్ట్

డ్రగ్స్‌ ఫేడ్లర్‌ మస్తాన్‌ సాయిను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిను ఏపీ పోలీసులు గుంటూర్ లో అరెస్ట్ చేశారు.జూన్ 03న విజయవాడ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు.దీంతో అప్రమత్తమైన మస్తాన్ సాయి పోలీసుల కళ్లుగప్పి...

కొత్త స్టైల్ లో బంగారం స్మగ్లింగ్

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం దుబాయ్ నుండి హైదరాబాద్ కి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుండి 1.4 కిలోల బంగారం లభ్యం పట్టుబడిన బంగారం ధర రూ.కోటి ఆదివారం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది.దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులను చూసి కంగుతిన్నాడు.అధికారుల కళ్లుగప్పి...

మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం

నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం… ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవిన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తులు స్వాధీనం. నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం, బంధువుల ఇంట్లో కూడా అధికారుల తనిఖీలు. ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డ రూ. 2,93,81,000 నగదు. నరేందర్ బ్యాంకు...

కలెక్టర్‌ డీపీతో ఫేక్‌ అకౌంట్‌, అప్రమత్తంగా ఉండండి

-నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు.సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమాయకుల వద్ద నుండి అందినకాడికి దోచుకుంటున్నారు.ఏకంగా జిల్లా కలెక్టర్ ల పేర్లతో ఫేక్ వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేసి లక్షల్లో కాజేస్తున్నారు.ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ పేరుతొ ఫేక్ వాట్సప్ క్రియేట్ చేశారు.దీంతో ఆమె పోలీసులకు తెలపడంతో...

ఎల్బీ నగర్ లో దారుణం,కత్తితో దాడి

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో దారుణం చోటుచేసుకుంది.బట్టలు ఆరేసే విషయంలో ఇద్దరి మధ్య ముదిరిన వివాదం ఒకరి ప్రాణాల మీదికి తెచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,శనివారం ఎల్బీనగర్ లోని భరత్ నగర్ కి చెందిన ఇద్దరు మహిళల మధ్య బట్టలు ఆరేసే విషయంలో వివాదం చెలరేగింది.మాట మాట పెరిగి గొడవ పెద్దగా అవ్వడంతో బుజ్జి...

చిన్నారి ప్రాణం తీసిన సెల్ ఛార్జర్

నిర్మల్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది.అప్పటివరకు ఆడుతూ పడుతూ గడిపిన ఓ చిన్నారి విద్యుత్ షాక్ తో మరణించింది.ఈ ఘటన నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో చోటుచేసుకుంది.కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం,దుర్గం రాజలింగం,సుశీల దంపతుల రెండో కుమార్తె ఆరాధ్య గత రాత్రి ఇంట్లో ఆడుకుంటూ చార్జర్ ను నోట్లో పెట్టుకుంది.స్విచ్ ఆన్ ఉండడంతో ఒక్కసారిగా షాక్...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img