Friday, September 20, 2024
spot_img

crimenews

మాయమాటలతో స్మశానవాటికలో బాలికపై అత్యాచారం

ఢిల్లీలో ఘోరం జరిగింది.మాయమాటలతో బాలిక పై ఓ కామాంధుడు స్మశానవాటికలో అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,మహమ్మద్ షరీఫ్ (52) అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిను వైద్యం చేయిస్తానని ఓ మైనర్ బాలికను నమ్మబలికి శ్మశానవాటికకు తీసుకోనివెళ్ళాడు.అక్కడే అత్యాచారానికి పాల్పడి జరిగిన విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను ఇంటికి పంపాడు.బాలిక...

తిరుపతిలో దారుణం,14 ఏళ్ల బాలిక పై అత్యాచారం

తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది.పాఠశాల బాలిక (14) పై ఓ కామాందుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నగరంలోని ఓ బాలిక ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతుంది.బుధవారం లంచ్ బ్రేక్ సమయంలో రుషి (40) పాఠశాలలోకి ప్రవేశించి ఆ బాలిక పై అత్యాచారం చేశాడు.బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు...

బాయిలర్ పేలుడు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు

ఎన్టీఆర్ జిల్లా బోదవాడలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ భారీ పేలుడు సంభవించింది.ఒక్కసారిగా బాయిలర్ పేలి సుమారుగా 20 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు.గాయపడినవారిలో 05 మంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది.ఈ ఘటన పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.పేలుడు ఘటన పై సమగ్ర...

యూపీలో తొక్కిసలాట,100 మందికి పైగా భక్తులు మృతి

యూపీలో ఘోరం చోటుచేసుకుంది.మంగళవారం రతీభాన్‌పూర్‌లో పరమశివుడి ముగింపు ఉత్సవాల్లో తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో సుమారుగా 100 మందికి పైగా భక్తులు మరణించినట్టు అధికారులు వెల్లడించారు.పెద్దసంఖ్యలో చిన్నారులు,మహిళలు గాయపడ్డారు.ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.ఉన్నట్టుండి ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో భక్తులు...

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపదేవి ఆత్మహత్య కి పాల్పడ్డారు.హైదరాబాద్ లోని ఆల్వాల్ పంచశిలా కాలనీలో ఉన్న నివాసంలో గురువారం రాత్రి ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్యకి పాల్పడ్డారని కుటుంబసభ్యులు తెలిపారు.ఆత్మహత్యకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు...

“సన్ రైస్ టూ మూన్ లైట్” తో జరబద్రం

స్కీంల పేరుతో కోట్లల్లో దండుకుంటున్న కలిదిండి పవన్ కుమార్ కోట్లలో వసూలు చేస్తున్న "సన్ రైస్ మూన్ లైట్" కంపెనీ వివిధ కంపెనీ పేర్లతో ప్రజలను బురిడి కొట్టిస్తున్న కంపెనీ ఓనర్ కలిదిండి పవన్ కుమార్ " న్యూట్రి కుక్" అనే పేరుతో కొత్త స్కీమ్ రూ 55,000/- కడితే 05 గిన్నెలు, రూ 80,000/- కడితే 07 గిన్నెలు...

తాళం వేసి ఉన్న ఇల్లే టార్గెట్‌గా.. చోరీలు

ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌ పలు రాష్ట్రాలలో పోలీసుల కళ్ళు కప్పి తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను పెద్దపల్లి డివిజన్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 1,70,000 రూపాయల నగదు, 13.6 తులాల ఆభరణాలు, ఒక పల్సర్‌ బైక్‌ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.పెద్దపల్లి...

హ్యాట్రిక్‌ కొట్టిన అవినీతి తిమింగలం..

ఎసిబి వలలో ఒక సబ్‌ రిజిస్టర్‌,ఇద్దరు డాక్యుమెంట్‌ రైటర్లురూ.99,200, పలు డాక్యుమెంట్లు స్వాధీనం. 2007 పరిగి, 2018 మల్కాజిగిరి, 2024 లో సూర్యాపేట లో ఏసిపికి పాటుపడ్డ సురేందర్‌ నాయక్‌.నల్గొండ డి.ఎస్‌.పి ఆధ్వర్యంలో తనిఖీలు. గతంలో రెండుసార్లు పట్టుబడ్డ ఏమాత్రం అవినీతి తగ్గించకుండా, తన రేంజి కి తగ్గట్టు, గజానికి 100 నుంచి 200 అక్రమంగా వసూలు...
- Advertisement -spot_img

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img