పదో తరగతి విద్యార్థులు షాక్..
రెండుగంటల సమయం వృథా
విచారణకు ఆదేశించిన కలెక్టర్
అధికారుల నిర్లక్ష్యంతో మెయిన్ పరీక్షల్లో కొన్నిసార్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈకమ్రంలో పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఎగ్జామ్సెంటర్ పరీక్ష రాయటానికి కూర్చున్న విద్యార్థులకు ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రాన్ని ఇవ్వడంతో విద్యార్థులు షాక్కు గురయ్యారు. మంచిర్యాల జిల్లాలో...
( అధికారం అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన యవ్వారం )
ఉపాధ్యాయులకు నచ్చిన చోట పోస్టింగ్
నిబంధనల ప్రకారం ఏపీఓగా ఎస్జీటీని నియమించాలి
కానీ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ అసిస్టెంట్ నియామకం
చాలా ఏళ్లుగా అక్కడే కొనసాగుతున్న ఎస్ఏకు పోస్టింగ్
బదిలీ చేయాల్సి ఉంటుందని ఏపీఓగా సీహెచ్ శ్రీనివాస్ కు పోస్టింగ్
ఏపీఓగా సీహెచ్ శ్రీనివాస్ నియమించడంపై అనుమానాలు
జిల్లా అధికారి అశోక్ పైన అనేక...
(మాస్టర్ మైండ్ తో అనుమతులు లేకుండానే స్కూల్ కొనసాగింపు)
జీహెచ్ఎంసీలో యదేచ్ఛగా గుర్తింపు లేని పాఠశాలు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలు
మామూళ్ల మత్తులో జోగుతున్న ఉప విద్యాశాఖ అధికారి
స్కూల్ ను తక్షణమే సీజ్ చేయాలని డీఈఓకు ఫిర్యాదులు
పాఠశాలపై చర్యలు తీసుకోని మండల ఉపవిద్యాశాఖ అధికారి
లోపాయికారి ఒప్పందాలతో చర్యలు తీసుకోని మండల ఉపవిద్యాశాఖ అధికారి
రేపటి పౌరులను చక్కగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు...
గతంలో అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్ నేడు దర్జాగా కొలువు
ప్లేట్ల బుర్జు దవాఖానాలో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్
డబ్బులు వసూల్ చేసి సహకరించిన ఉద్యోగులు
ఉద్యోగులపై వేటు వేసిన అప్పటి డీఎంఈ రమేశ్ రెడ్డి
అప్పటి సూపరిండెంట్ నాగమణిపై బదిలీ వేటు
నేడు మళ్లీ పోస్టింగ్ ఇచ్చిన సూపరిండెంట్ డా.రజినీ రెడ్డి
అవినీతి ఆరోపణలు వచ్చిన వారినీ తిరిగి తీసుకోవడంపై విమర్శలు
'వైద్యో...
జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు
24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం
11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు
కేంద్ర నిర్ణయానికి...