రైల్వే ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రమే భరిస్తుంది
శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని, రాజధాని అమరావతికి కేంద్ర సాయంపై శాసనమండలిలో మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. ఈ రుణంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు.....
పర్యటక అభివృద్ధి పేరుతో పేదల కడుపు కొడుతున్న నాయకులు..
పక్కనే ప్రభుత్వ స్థలం ఉన్నా… ప్రైవేట్ భూముల అద్దెకు తీసుకోవాలని సూచన..
అడిగినంత ఇవ్వాల్సిందే అంటున్న భూ యజమానులు
పంచాయతీ ఆదాయానికి భారీగా గండి..
సింగూర్ ప్రాజెక్ట్ వ్యాపారుల పరిస్థితి దయనీయం
రాజకీయ నాయకుల సూచనలతో నిరుపేద వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింగూర్ ప్రాజెక్టును పర్యాటక...
తెనాలి డబుల్ హార్స్ గ్రూప్నకు మరో గౌరవించదగిన గుర్తింపు లభించింది. యూఆర్ఎస్ మీడియా మరియు ఆసియా వన్ మ్యాగజైన్ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 25వ ఆసియన్...