Wednesday, October 29, 2025
spot_img

DGP Dr. Jitender

సెప్టెంబర్ 27 నుంచి టూరిస్ట్ పోలీస్ సేవలు ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగ భద్రత, సౌకర్యాల మెరుగుదలకు కొత్త అడుగు వేసింది. రాష్ట్రంలో ప్రత్యేక టూరిస్ట్ పోలీస్ విభాగంను ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త శాఖ సేవలు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా, సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతాయని రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ వెల్లడించారు. టూరిజం శాఖ–పోలీస్ శాఖల సమన్వయంతో జరిగిన...

మురికి వాడల పిల్లలకు ఉత్తమమైన విద్య

ఫతేనగర్‌లో ఉద్భవ్‌ పాఠశాల ప్రారంభం ఐఐఎం పూర్వ విద్యార్థులను అభినందించిన సిఎస్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్మెంట్‌, అహ్మదాబాద్‌ పూర్వ విద్యార్థుల సంఘం హైదరాబాద్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం హైదరాబాద్‌ ఫతేనగర్‌ పరిధిలోని శాస్త్రి నగర్‌లో ఉద్భవ్‌ పాఠశాలను చీఫ్‌ సెక్రటరీ కే .రామకృష్ణారావు, డిజిపి డాక్టర్‌ జితేందర్‌ లు బుధవారం నాడు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img