తెలంగాణలోని డా. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఘంటా చక్రపాణి ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగుతారు. గతంలో అంబేద్కర్ యూనివర్సిటీలోని సోషియాలజీ డిపార్ట్మెంట్లో చక్రపాణి బాద్యతలు నిర్వహించారు.
వ్యక్తిగత క్యాటగిరిలో 1172 నామినేషన్స్
చలన చిత్రాలు, డాక్యుమెంటరి, పుస్తకాలు తదితర క్యాటగిరిలలో 76 నామినేషన్స్
ఈ నెల 21 నుండి స్క్రీనింగ్ చేయనున్న జ్యూరీ సభ్యులు
రాష్ట్ర ప్రభుత్వం...